Pvv Satyanarayana

Pvv Satyanarayana

Reporter - TV9 Telugu

vvsatyanarayana.pothuraju@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Follow On:
Varalakshmi Vratam: తెలుగువారి లోగిల్లో శ్రావణ శోభ.. కోనసీమలో ఆకట్టుకుంటున్న అష్టలక్ష్మి అమ్మవార్ల మండపం..

Varalakshmi Vratam: తెలుగువారి లోగిల్లో శ్రావణ శోభ.. కోనసీమలో ఆకట్టుకుంటున్న అష్టలక్ష్మి అమ్మవార్ల మండపం..

వరలక్ష్మి వ్రతం వస్తుందంటే మహిళలకు ఎంతో ఉత్సాహం వస్తుంది. సాంప్రదాయ దుస్తులతో సాక్ష్యాత్తు లక్ష్మీదేవి కొలువై ఉందా అనే విధంగా అలంకరించుకుంటారు. ప్రతి ఇంటా ఎంతో సందడి నెలకొంటుంది. శ్రావణమాసంలో రెండవ శుక్రవారం వచ్చే వరలక్ష్మీ వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు

Varalakshmi Vratam: 31లక్ష 25,000 వేల కరెన్సీతో అమ్మవారి అలంకారం.. ధనలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం

Varalakshmi Vratam: 31లక్ష 25,000 వేల కరెన్సీతో అమ్మవారి అలంకారం.. ధనలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం

శ్రావణ రెండో శుక్రవారం సందర్భంగా తెలుగు లోగిళ్ళు శ్రావణ శోభనకు సంతరించుకున్నాయి. మహిళలు తమ ఇంట్లో వరలక్ష్మి దేవిని పూజిస్తూ వ్రతాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇంట్లో పూజ ముగించుకున్న మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో అందంగా అలంకరించుకుని అమ్మవారి ఆలయాలకు పోటెత్తుతున్నారు.

Andhra Pradesh: శ్రావణమాసం సందర్భంగా మార్కెట్లో పూల ధరలకు రెక్కలు..

Andhra Pradesh: శ్రావణమాసం సందర్భంగా మార్కెట్లో పూల ధరలకు రెక్కలు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శ్రావణమాస శోభ తో పూల మార్కెట్లన్నీ కలకలాడుతూన్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలోని కిలో చామంతి పూల ధర 400 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. కడియం హోల్‌సెల్ పూల మార్కెట్లకు భారీగా ఎగుమతులు జరగడంతో బహిరంగ మార్కెట్లో చామంతి , బొండు గులాబీల ధరలు 500 రూపాయల వరకు పలుకుతున్నాయి.

Pulasa Fish: లేక లేక చిక్కిన పులస.. 2 కేజీల చేప ఎంత రేటు పలికిందో తెల్సా..?

Pulasa Fish: లేక లేక చిక్కిన పులస.. 2 కేజీల చేప ఎంత రేటు పలికిందో తెల్సా..?

మాంసాహార ప్రియులకు.. పులస ఆల్‌ టైమ్ ఫేవరెట్. దీని రుచి గురించి గోదారోళ్లు ఎంతో గొప్పగా చెబుతారు. నదీ ప్రవాహానికి ఎదురీదడం ఈ చేప స్పెషాలిటీ. మార్కెట్‌లోకి పులస వస్తే చాలు వ్యాపారులు, జనాలు ఎగబడి మరీ కొంటారు. ఈ సీజన్లో రోజూ వేటకు వెళ్లే మత్స్యకారుల వలలకు ఒక్క పులస పడినా వారి పంట పండినట్టే. సముద్రంలో ఉన్నప్పుడు వీటిని ఇలసగా పిలుస్తే గోదావరి నదిలోకి వచ్చాకే పులసగా పిలుస్తారు. గోదావరిలోని తీపి నీరు, సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుందట..

Andhra Pradesh: ఆ వార్డులో ఎన్నికలు వస్తే  భయం భయం.. గెలిచినా యముడి దగ్గరికే.. కారణమిదే

Andhra Pradesh: ఆ వార్డులో ఎన్నికలు వస్తే భయం భయం.. గెలిచినా యముడి దగ్గరికే.. కారణమిదే

గ్రామంలో 7 వ వార్డులో నెంబర్ గా నిలవాలంటేనే హడలెత్తిపోతున్నారు..దైవ భక్తి,ఆచార సాంప్రదాయాలు ఉట్టిపడే ఆ గ్రామంలో ఇప్పుడు 7వ వార్డులో మనశ్శాంతి కోల్పోతున్నారు. గ్రామంలో ఏకగ్రీవంగా వార్డు నెంబర్ గా అవకాశం ఇచ్చిన మరణం మాత్రం తప్పదు అంటున్నారు గ్రామస్థులు. ఒకే కుటుంబంలా కులమత భేదాలు లేవని ఓకేతాటిపై ఉండే ఆ గ్రామంలో ఒక వార్డులో వింతగా ఘటన చోటుచేసుకుంటుంది..

Independence Day: పచ్చని మొక్కలతో మువ్వనెన్నల జెండా.. ఆకట్టుకుంటోన్న వీడియో

Independence Day: పచ్చని మొక్కలతో మువ్వనెన్నల జెండా.. ఆకట్టుకుంటోన్న వీడియో

భారత కీర్తి పతాక మువ్వన్నెలు కడియం పల్ల వెంకన్న నర్సరీలో రెపరెపలాడాయి. గ్లోబల్ వార్మింగ్ ను అధిగమించేందుకు పచ్చదనాన్ని ప్రేమించాలని పిలుపునిస్తూ తూర్పుగోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం తీర్చిదిద్దిన ఈ ఆకృతి అధ్యంతం సందేశాత్మంగా నిలిచింది. పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలుపుతూనే పచ్చదనం ప్రాధాన్యతను వివరించింది. ప్రముఖ ల్యాండ్ స్కేపింగ్ డిజైనర్, పల్ల వెంకన్న నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్ చేసిన మొక్కల కూర్పు సందర్శకుల మనసును దోస్తోంది...

Konaseema District: లంక గ్రామాలకు సీఎం జగన్ వరాలు.. ఆ విషయంలో వెనకడుగు వేయొద్దంటూ కలెక్టర్లకు ఆదేశాలు..

Konaseema District: లంక గ్రామాలకు సీఎం జగన్ వరాలు.. ఆ విషయంలో వెనకడుగు వేయొద్దంటూ కలెక్టర్లకు ఆదేశాలు..

Ambedkar Konaseema District: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్‌, స్థానిక గ్రామాల్లో కాలినడనక తిరుగుతూ.. వరద నష్టం, సహాయక చర్యలపై ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి గడప వద్దకూ వెళ్లి వరద సహాయంపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ విజ్ఞప్తులను స్వీకరించారు. తన పర్యటన కొనసాగిస్తున్న క్రమంలో సీఎం జగన్ కూనలంక, లంకా ఆఫ్ ఠాణేలంక, కొండుకుదురులో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..

ఏపీ వాసులకు ముఖ్య గమనిక.. రాజమండ్రి రైల్వే-రోడ్ బ్రిడ్జ్‌పై ఆ వాహనాలు నిషేధం.. ఎందుకంటే..?

ఏపీ వాసులకు ముఖ్య గమనిక.. రాజమండ్రి రైల్వే-రోడ్ బ్రిడ్జ్‌పై ఆ వాహనాలు నిషేధం.. ఎందుకంటే..?

Rajahmundry: ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కం రైల్ బ్రిడ్జి డామేజ్ అయ్యింది. ఈ బ్రిడ్జిపై లారీలు, బస్సుల రాకపోకలను శాశ్వతంగా నిలిపి వేశారు. బ్రిడ్జి డెక్ జాయింట్‌లు ఉన్న ప్రాంతం దెబ్బతింటున్న దృష్ట్యా , ట్రాఫిక్ రద్దీ, వంతెన భద్రత దృష్ట్యా ఆర్ అండ్ బి అధికారులు

Kakinada: రాబిస్ లక్షణాలతో ఇద్దరు మృతి.. కుక్కల స్వైరవిహారంతో భయాందోళనలో స్థానికులు.. కన్నెత్తి చూడని అధికారులు..

Kakinada: రాబిస్ లక్షణాలతో ఇద్దరు మృతి.. కుక్కల స్వైరవిహారంతో భయాందోళనలో స్థానికులు.. కన్నెత్తి చూడని అధికారులు..

Kakinada District: ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలంటే వీధి కుక్కలకు భయపడే రోజులు వచ్చాయి. ఎక్కడ కుక్కలు వెంటపడి పిక్కలు పికుతాయాని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎండవేడికి ఒక్క పూతలతో..

Kamna Jethmalani: సినీ ఇండస్ట్రీకి దూరమైనా కామ్నాకు తగ్గని క్రేజ్.. రాజమండ్రిలో సందడి..

Kamna Jethmalani: సినీ ఇండస్ట్రీకి దూరమైనా కామ్నాకు తగ్గని క్రేజ్.. రాజమండ్రిలో సందడి..

రాజమండ్రి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో డివైడర్ల మధ్యలో ఎంపీ భరత్, కామ్నా జెఠ్మలానీలు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. నగరంలో చెట్లు నాటే కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు హీరోయిన్ కామ్నా.

Kakinada: 3 లక్షలకు పైగా పలికిన కాకినాడ కచ్చిడి చేప.. ఔషధ గుణాలు కలిగిన ఉండడంతో మంచి డిమాండ్..

Kakinada: 3 లక్షలకు పైగా పలికిన కాకినాడ కచ్చిడి చేప.. ఔషధ గుణాలు కలిగిన ఉండడంతో మంచి డిమాండ్..

కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద 25 కిలోలు కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 30 వేలు ధర పలికింది. ఈ చేప లోపల ఉండే బ్లాడర్‌కి డిమాండ్ ఉండడంతో ధర ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు మత్స్యకారులు. వేట సమయంలో మత్స్యకారులకు సముద్రంలో..

Konaseema: పిట్ట కొంచెం… గాత్రం ఘనం.. తను పాట పాడుతుంటే.. చెవుల్లో తేనే పోసినట్లే..

Konaseema: పిట్ట కొంచెం… గాత్రం ఘనం.. తను పాట పాడుతుంటే.. చెవుల్లో తేనే పోసినట్లే..

పట్టుమని పదేళ్లైనా లేవు. అయితేనేం సంగీతం మీద భలే పట్టుంది. కేవలం గాత్రంతోనే కాదు, నాట్యంలోనూ మెప్పిస్తోంది. దేశం కాని దేశంలో.. మన దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడేలా చేస్తోంది. ప్రముఖులతో ప్రశంసలు అందుకుంటూ..  ఎంతోమంది బాలలకు ఆదర్శం అయిన ఈ చిన్నారి గురించి తెలుసుకుందాం..