Ravi Kiran

Ravi Kiran

Chief Sub Editor - TV9 Telugu

ravikiran.mangipudi@tv9.com

తెలుగు డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ఏడేళ్ల అనుభవం ఉంది. 2015లో ఆంధ్రజ్యోతితో తెలుగు మీడియా రంగంలో జర్నీ ప్రారంభించాను. అప్పటినుంచి క్రికెట్, బిజినెస్, ఎంటర్టైన్మెంట్, ట్రెండింగ్, వైరల్ వీడియోలకు చెందిన ఆర్టికల్స్, హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ కేటగిరీలలో వార్తలు రాయడంలో సుమారు 4 ఏళ్ల అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అంశాలు, హెల్త్, క్రైమ్ ఆధారిత ఆర్టికల్స్ కూడా ప్రచురిస్తున్నాను. క్రికెట్‌లో విశ్లేషణాత్మక వార్తలు రాస్తున్నాను. 2019 ఫిబ్రవరి నుంచి టీవీ9 తెలుగు(డిజిటల్)లో కంటెంట్ ఎడిటర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఇప్పుడు చీఫ్ సబ్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపడుతున్నాను.

Read More
Asia Cup 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్.. ఆ కీలక ప్లేయర్ స్థానంలో హైదరాబాదీ అరంగేట్రం పక్కా..!

Asia Cup 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్.. ఆ కీలక ప్లేయర్ స్థానంలో హైదరాబాదీ అరంగేట్రం పక్కా..!

ఆసియా కప్ 2023 కోసం ఎంపికైన భారత జట్టులో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. మిడిలార్డర్ బలోపేతానికి.. అలాగే అత్యంత కీలకమైన నాలుగో స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా తిలక్ వర్మ రాణిస్తుండటంతో.. పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌తో అతడు వన్డేల్లోకి..

ఆసియా కప్ ఎంపికపై విమర్శలు.. కట్ చేస్తే.. భారీ సెంచరీతో పగిలిపోయే రిప్లయ్.. ఎవరో తెలుసా.?

ఆసియా కప్ ఎంపికపై విమర్శలు.. కట్ చేస్తే.. భారీ సెంచరీతో పగిలిపోయే రిప్లయ్.. ఎవరో తెలుసా.?

టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ ఆసియా కప్ 2023 కోసం ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ప్లేయర్స్ చాలాకాలంగా గాయాలు కారణంగా జట్టుకు దూరమయ్యారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో తిరిగి ఫిట్‌నెస్ పొందేందుకు కఠోర శ్రమ చేశారు. అయితే వీరి ఎంపికపై మాత్రం..

‘అది టీమిండియానా.. ముంబై ఇండియన్స్ జట్టా..’ ఆసియా కప్‌లో ఆ ముగ్గురు ఎంపికపై శివాలెత్తిన ఫ్యాన్స్.!

‘అది టీమిండియానా.. ముంబై ఇండియన్స్ జట్టా..’ ఆసియా కప్‌లో ఆ ముగ్గురు ఎంపికపై శివాలెత్తిన ఫ్యాన్స్.!

శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ పునరాగమనం కాగా, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్, హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక ఈ టోర్నమెంట్‌కు ఎంపికైన సభ్యుల్లో చాలామంది ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన ఆటగాళ్లు ఉండటంతో.. నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

అప్పుడు రా..రమన్నారు.. ఇప్పుడు తన్ని తరిమేశారు.. ఇక కోహ్లీ ఫ్రెండ్ కథ ముగిసినట్టేనా.?

అప్పుడు రా..రమన్నారు.. ఇప్పుడు తన్ని తరిమేశారు.. ఇక కోహ్లీ ఫ్రెండ్ కథ ముగిసినట్టేనా.?

యువ సంచలనం తిలక్ వర్మతో పాటు గాయం నుంచి కోలుకున్న కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు. అలాగే విండీస్ టూర్‌లో విఫలమైన సంజూ శాంసన్‌ను రాహుల్‌కు స్టాండ్ బై‌ ప్లేయర్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. అటు స్పిన్నర్ల స్థానంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ జట్టులో చోటు దక్కించుకోగా.. యుజ్వేంద్ర చాహల్‌కు ఉద్వాసన పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అన్‌లక్కీ ప్లేయర్ ఔట్.. హైదరాబాదీ ఇన్.. ఆసియా కప్‌నకు టీమిండియా ఇదే.. దాయాదుల పోరు ఎప్పుడంటే.?

అన్‌లక్కీ ప్లేయర్ ఔట్.. హైదరాబాదీ ఇన్.. ఆసియా కప్‌నకు టీమిండియా ఇదే.. దాయాదుల పోరు ఎప్పుడంటే.?

శ్రీలంకకు వెళ్లే ఆటగాళ్లు ఎవరు.? సరిగ్గా 13 రోజుల తర్వాత పాకిస్థాన్‌తో పోటీపడే జట్టులో ఎవరుంటారు.? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరికేశాయి. ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ జట్టు బరిలోకి దిగుతుంది.

Viral Video: కిచెన్‌లో కాలీఫ్లవర్ కట్ చేస్తుండగా.. ఎదురుగా ఊహించని సీన్.. ఏంటని చూడగా.!

Viral Video: కిచెన్‌లో కాలీఫ్లవర్ కట్ చేస్తుండగా.. ఎదురుగా ఊహించని సీన్.. ఏంటని చూడగా.!

ఇంట్లో కూరలు కట్‌ చేసేటప్పుడు వాటిలో పుచ్చులు, చిన్న చిన్న పురుగులు కనిపించడం సర్వసాధారణం. కానీ వాటిలో ఏకంగా పాములు కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.? వింటుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ! ఉంటే.. గుండె ఆగినంత పనవుతుంది. ఇక అవునండీ.! ఇది నిజంగా జరిగింది. ఓ మహిళకు ఇలాంటి ఊహించని పరిణామమే ఎదురైంది.

ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ప్రపంచకప్‌నకు ముందుగా టీమిండియాకు పెద్ద సవాల్.. ఆ ఇద్దరూ మిస్.!

ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ప్రపంచకప్‌నకు ముందుగా టీమిండియాకు పెద్ద సవాల్.. ఆ ఇద్దరూ మిస్.!

ఆసియా కప్‌నకు రోహిత్ డిప్యూటీగా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. ఈసారి ఆసియా కప్ టోర్నమెంట్ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. ODI ప్రపంచకప్‌నకు ముందుగా జరిగే వన్డే టోర్నీ ఇదే కావడంతో.. ఇందులో ఏయే ప్లేయర్స్ ఎలా ఆడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్‌ కోసం ఎంపికైన 17 మంది సభ్యులనే వరల్డ్‌కప్‌నకు..

AP News: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. మరో వందేభారత్ రైలు.!

AP News: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. మరో వందేభారత్ రైలు.!

ఏపీకి మరో వందేభరత్ రైలు రానుంది. ముఖ్యంగా శ్రీవారి భక్తులకు ఇది తప్పక చదవాల్సిందే. తిరుపతి-పుదుచ్చేరికి వందేభారత్ రైలు నడపనున్నట్టు కేంద్ర రైల్వేశాఖ ప్రకటించింది. ఇప్పటికే పలు ప్రధాన మార్గాల్లో వందేభారత్ హైస్పీడ్ రైళ్లను మోదీ సర్కార్ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.

ఆసియా కప్‌లో నో ప్లేస్.. కెరీర్ క్లోజ్ అంటూ బీసీసీఐ సిగ్నల్స్.. ఇక కాపాడటానికి ధోని కూడా లేడుగా!

ఆసియా కప్‌లో నో ప్లేస్.. కెరీర్ క్లోజ్ అంటూ బీసీసీఐ సిగ్నల్స్.. ఇక కాపాడటానికి ధోని కూడా లేడుగా!

ఆసియా కప్ 2023లో టీమిండియా జట్టుకు రోహిత్ శర్మ నేతృత్వం వహించనుండగా.. వైస్ కెప్టెన్సీని హార్దిక్ పాండ్యా చేపట్టనున్నాడు. ఓపెనింగ్ జోడిగా ఎప్పటిలానే హిట్‌మ్యాన్, శుభ్‌మాన్ గిల్ ఉండనున్నారు. అటు వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ.. నాలుగు, ఐదు స్థానాల్లో ఫిట్‌నెస్ సాధిస్తే..

Street Car Racing: ఫార్ములా-4 కార్ రేసింగ్ పోటీలు.. దక్షిణాసియాలో తొలిసారిగా..!

Street Car Racing: ఫార్ములా-4 కార్ రేసింగ్ పోటీలు.. దక్షిణాసియాలో తొలిసారిగా..!

డిసెంబర్ 9, 10 తేదీల్లో చెన్నై మహానగరంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఐల్యాండ్‌ గ్రౌండ్స్‌ నుంచి ఓమందూర్‌ ఆసుపత్రి మీదుగా నేపియర్‌ వంతెన వరకు 3.5 కి.మీ దూరం మేర రాత్రిపూట రేసింగ్ పోటీలు నిర్వహించనున్నారు. దక్షిణాసియాలోనే తొలిసారిగా ఈ స్ట్రీట్‌ సర్క్యూట్‌ ఫార్మాలా 4 రేస్‌ నగరంలో జరుగనుంది.

Viral: అద్దంలో ‘నగ్నం’గా కనిపిస్తారని నమ్మించారు.. తీరా డబ్బులిచ్చాక సీన్ సితారయ్యింది.!

Viral: అద్దంలో ‘నగ్నం’గా కనిపిస్తారని నమ్మించారు.. తీరా డబ్బులిచ్చాక సీన్ సితారయ్యింది.!

'కామాతురాణాం నభయం.. నలజ్జ..! కామంతో కళ్లు మూసుకుపోయిన వెధవకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఏవి ఉండవు'.. ఈ సినిమా డైలాగ్.. ఇప్పుడు చెప్పబోయే స్కాంకు సరిగ్గా సరిపోతుంది. ఓ ముగ్గురు వ్యక్తులు ఎంత తెలివిగా.. ఒక వృద్దుడిని బోల్తా కొట్టించారో వింటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌‌లకు హాల్ట్..

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌‌లకు హాల్ట్..

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే ఆ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇకపై మరో రెండు హల్టింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణీకుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది.