పారిస్ ఒలింపిక్స్ 2024

పారిస్ ఒలింపిక్స్ 2024

ఈ జగత్తులో శాశ్వితమైనది ఏదైనా ఉందీ అంటే.. అది మార్పు ఒక్కటే. క్యాలెండర్‌లో రోజులు, నెలలు మారుతూ.. చివరికి కొత్త క్యాలెండర్ మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నో చేదు, తీపి గుర్తులను విడిచిపెట్టి.. ఇక కాలచక్రంలో కలిసిపోతోంది 2023 సంవత్సరం. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అందరూ రెడీ అయిపోయారు. ఆశల పల్లకి మోసుకొస్తున్న కొత్త సంవత్సరం 2024 వైపు అందరూ వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఢిల్లీ వేదికగా నిర్వహించిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు భారత ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై మరింత పెంచింది. లోకల్ టు గ్లోబల్ ఎన్నో సంచలనాలు 2023 సంవత్సరంలో చోటు చేసుకున్నాయి. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కొనసాగగా.. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం యావత్ ప్రపంచాన్ని వణికించింది. తెలుగు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డులతో మురిసింది.

2023లో భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన రాజకీయాలు, క్రీడలు, వార్తల సంఘటనలు, చలనచిత్రాలు, నేరాలు, ప్రధాన సంఘటనలను ఒకసారి పరిశీలిద్దాం.

ఇంకా చదవండి

Stock Market: స్టాక్ మార్కెట్‌కు చంద్రయాన్-3 జోష్.. వీటిల్లో పెట్టుబడి పెడితే లాభాలు తథ్యం!

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చంద్రుడిపైకి మనం పంపిన రాకెట్ చంద్రయాన్-3 అనేది ఇతర దేశాలతో పోల్చితే చాలా చవకైనది. సరిగ్గా దీనినే నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఇదే వచ్చే దశాబ్దంలో గ్లోబల్ స్పేస్ మార్కెట్లో మార్కెట్‌లో భారతీయ సహకారాన్ని 3 శాతం నుంచి10 శాతానికి పెంచబోతోందని వివరిస్తున్నారు. దాదాపు 13 లిస్టెడ్ భారతీయ కంపెనీలు స్పేస్ మార్కెట్లో ప్రధాన లబ్ధిదారులుగా ఉంటాయని కూడా వారు చెబుతున్నారు.

  • Madhu
  • Updated on: Sep 11, 2024
  • 6:33 pm

CM KCR BRS Candidates List: బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల.. ఆ ఏడు స్థానాల్లో క్యాండిడేట్స్‌ మార్పు.

CM KCR BRS Candidates List Live Updates: ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా ఏకంగా 115 మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మెజారిటీ సిట్టింగ్‌ అభ్యర్థులను కొనసాగిస్తుండగా, కొన్ని స్థానాల్లో మాత్రం మార్పులు చేశారు. కొన్ని స్థానాల్లో పార్టీకి ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం చెప్పుకొచ్చారు.

కోట్ల మందికి ఆనందాన్ని పంచిన కలయిక.. నెట్టింట వైరల్

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏవో ఫోటోలు వైరల్ అవుతేనే ఉంటాయి. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు కూడా ఓ ఫోటో తెగ వైలర్ అవుతోంది. అందులోనూ.. ఆ ఫోటో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలయ్య అబ్బాయి మోక్షజ్ఙది కావడంతో.. వారు ఎమోషనల్ గా గట్టిగా హగ్ చేసుకుని ఆ ఫోటోలో కనిపించడంతో... ఇది ఏకంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ మారింది. నెట్టింట అప్పటికే వైలర్ అవుతున్న కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ గా మారుతూనే. నయా కాంబోకు రంగం సిద్దమయ్యేలా కూడా చేస్తోంది.

  • Phani CH
  • Updated on: Jun 14, 2024
  • 2:46 pm