G20 Summit: జీ-20 సదస్సుకు వేదిక రెడీ.. IECC కాంప్లెక్స్ ప్రత్యేకతలేంటో తెలిస్తే వావ్ అనాల్సిందే..
G20 Summit venue: భారత్ వేదికగా గ్రూప్ ఆఫ్ 20 (జీ20) సమావేశాలు సెప్టెంబర్లో అట్టహాసంగా జరగనున్నాయి. దీనికోసం భారత ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేస్తోంది. గత ఏడాది (2022) డిసెంబర్ 1న ఇండోనేషియా నుంచి జీ-20 సారథ్య బాధ్యతలు చేపట్టిన భారతదేశం..
Most Read Stories