Siddaramaiah Meets PM Modi: ప్రధాని మోదీకి స్పెషల్ గిఫ్ట్ బహూకరించిన సీఎం సిద్ధరామయ్య.. ఫోటోలు ఇవిగో..
రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్ధరామయ్య తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈరోజు (ఆగస్టు 03) ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రధానిని కలవడం విశేషం. కాగా, మోదీకి సిద్ధరామయ్య ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. మోదీతో ఐదు నిమిషాల చర్చల అనంతరం సిద్ధరామయ్య కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. అనంతరం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. జీఎస్టీ సబ్సిడీ విడుదలపై సిద్ధరామయ్య చర్చించినట్లు తెలిసింది.
Most Read Stories