రూ.498 కోట్ల వ్యయంతో గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు.. ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జులై 7) శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.498 కోట్ల వ్యయంతో గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరగనున్నాయి.
Most Read Stories