Vijay Saatha

Vijay Saatha

Bureau Chief - TV9 Telugu

vijaykumar.satha@tv9.com
Follow On:
Hyderabad: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో 1000 అడవి పందులు.. అందుకు ఓకే చెప్పిన అటవీ శాఖ..

Hyderabad: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో 1000 అడవి పందులు.. అందుకు ఓకే చెప్పిన అటవీ శాఖ..

ఫారెస్ట్ ఏరియా కావటంతో ఇక్కడ ప్రతిసారి అడవి పందుల బెడద అధికారులను వెంటాడుతూనే ఉంది.. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో క్యాడేట్స్ ట్రైనింగ్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ట్రైనింగ్ సందర్భంగా ప్రతిరోజు కూడా జెట్ ప్లేన్ లు రన్ వే తిరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో అకాడమీలోకి అడవి పందులు ఎక్కువగా సంచరిస్తుండటం అంత శ్రేయస్కరం కాదు అంటున్నారు అధికారులు. అడవి పందుల వల్ల శిక్షణ తీసుకుంటున్న ట్రైనీలతో పాటు, రన్ వే పై తిరిగే జట్ ప్లేన్..

Telangana Elections: బీఆర్ఎస్‌ నేతల్లో టెన్షన్ టెన్షన్.. ఆ 28 మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదా?

Telangana Elections: బీఆర్ఎస్‌ నేతల్లో టెన్షన్ టెన్షన్.. ఆ 28 మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదా?

కొంతమంది లీడర్లు ఎన్నికల సమయంలో సరైన ఆస్తులు, సరైన కేసుల వివరాలను సమర్పించని కారణంగా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చారని అఫిడవిట్ ఆధారం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చి జలగం వెంకట్రావుని కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఆ తర్వాత సుప్రీం కోర్ట్ స్టే నివ్వడంతో మళ్లీ వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. ఇప్పుడు తాజాగా..

Hyderabad: హైదరాబాద్‌లో గన్‌ కల్చర్‌ విస్తరిస్తోందా.? గన్స్‌ అంత ఈజీగా లభిస్తున్నాయా?

Hyderabad: హైదరాబాద్‌లో గన్‌ కల్చర్‌ విస్తరిస్తోందా.? గన్స్‌ అంత ఈజీగా లభిస్తున్నాయా?

అదే హోటల్లో పనిచేస్తున్న కేరళకి చెందిన రతీష్ అనే వ్యక్తితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ హోటల్లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఖాళీ ఉండడంతో ఆ పోస్టు కోసం ఇద్దరి మధ్య పోటీ వచ్చింది . దేవేందర్ పనితీరు మంచిగా ఉండటంతో ఇతనికి జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చారు హోటల్ వాళ్ళు. దీంతో దేవేందర్ పై రితేష్ కోపం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి...

Doctor Ruth John Koyyala: చరిత్ర సృష్టించిన తెలంగాణ ట్రాన్స్‌జెండర్ రూత్ జాన్.. రెండేళ్ల పోరాటం తర్వాత..

Doctor Ruth John Koyyala: చరిత్ర సృష్టించిన తెలంగాణ ట్రాన్స్‌జెండర్ రూత్ జాన్.. రెండేళ్ల పోరాటం తర్వాత..

Doctor Ruth John Koyyala: నేటి సమాజంలో ట్రాన్స్ జెండర్‌లకు ఎక్కడా పెద్దగా గుర్తింపు ఉండదు. ఎవరూ వారిని ఉద్యోగాల్లోకి తీసుకోరు.. అంతెందుకు అసలు వారిలో చదువుకున్న వారు సైతం చాలా అరుదుగా కనిపిస్తారు. దీంతో ఎక్కడికి వెళ్లినా.. ఏదో ఒక రూపంలో డబ్బులు తీసుకోవడం తప్ప వారికి ఏమీ చేతకాదన్న భావన ఏర్పడింది.. అయితే అలాంటి సంక్లిష్ట పరిస్థితులను దాటుకొని ఒక ట్రాన్స్‌జెండర్ చరిత్ర సృష్టించింది. ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఖమ్మం జిల్లాకు చెందిన రూత్ జాన్ పీజీ మెడికల్ సీటు సంపాదించింది..

Hyderabad: రూ. 80 లక్షల విల్లా కొనుకున్న బిచ్చగాళ్లు.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌ ముందు..

Hyderabad: రూ. 80 లక్షల విల్లా కొనుకున్న బిచ్చగాళ్లు.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌ ముందు..

Hyderabad News: చిన్నారులను టార్గెట్గా చేసి వారికి కమిషన్లు ఆశ చూపి రంగంలోకి దించుతున్నారు.. ప్రతిరోజు ఉదయం 9 గంటలకల్లా వీరు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డ్యూటీ కి ఎక్కాల్సిందే. ఫండ్ రైసింగ్ కాబట్టి వీరికి ఐడి కార్డులు, కలెక్షన్ బాక్సులు, విసిటింగ్ కార్డులు ఇచ్చి ప్రజల నుండి దోచుకునేలా చేస్తున్నారు .. అలా వచ్చిన కలెక్షన్ లో 35 % వీరికి ఇచ్చేయగా మిగతా సొమ్ముతో లక్సరీగా భూములు కొనుక్కుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు...

BRS Candidates List: సారూ టిక్కెటు అస్తుందా..! పెద్ద సారు కనికరించారా..? మోత మోగుతున్న ఫోన్లు.. దెబ్బకు స్వీచ్‌ఆఫ్‌

BRS Candidates List: సారూ టిక్కెటు అస్తుందా..! పెద్ద సారు కనికరించారా..? మోత మోగుతున్న ఫోన్లు.. దెబ్బకు స్వీచ్‌ఆఫ్‌

BRS 1st List of Candidates: తెలంగాణలో మరికొన్ని గంటల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారనున్నాయి.. అధికార పార్టీ బీఆర్ఎస్ రానున్న శాసనసభ ఎన్నికల కోసం మొదటి లిస్టును ప్రకటించేందుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ లిస్టు రానుంది. ఈ నేపథ్యంలో ఆశవాహుల్లో, అసంతృప్తుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Maoist Leader Maoist Rajireddy: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

Maoist Leader Maoist Rajireddy: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సాయన్న (70) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆధపడుతోన్న రాజిరెడ్డి తుదిశ్వాస విడిచారు. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అయిన రాజిరెడ్డి మావోయిస్టుల్లో కలిసిన తర్వాత ఆయనపై ప్రభుత్వం కోటి రివార్డు ప్రకటించింది కూడా. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో రాజిరెడ్డి కీలకంగా వ్యవహరించాడు. ఆయన దండకారణ్యంలో అనారోగ్యంతో మృతి చెందినట్లు మావోయిస్టులు సోషల్‌ మీడియాలో వీడియో షేర్‌..

Punjagutta NIMS: డాక్టర్‌కే టోకరా.. ఏకంగా రూ.2.58 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

Punjagutta NIMS: డాక్టర్‌కే టోకరా.. ఏకంగా రూ.2.58 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

కొంతకాలంగా ఓఎల్ఎక్స్ లో వస్తువులు కొంటామంటూ వస్తున్న వ్యక్తులని నమోదు అని పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్న జనాలు మాత్రం పాటించడం లేదు. గతంలో అనేకసార్లు ఓఎల్ఎక్స్ లో అనేక ఐటమ్స్ విషయంలో చాలామంది మోసపోయారు. ఓఎల్ఎక్స్ విషయంలో ఎవరికీ స్కానర్స్ కానీ క్యూఆర్ కోడ్ కానీ ఓటీపీలు కానీ చెప్పొద్దంటూ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కూడా పబ్లిక్ మాత్రం మారడం లేదు. రోజుకి పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో కనీసం ఇప్పటినుంచి అయినా ఎవరు కూడా..

Telangana: రేవంత్ రెడ్డి చేసిన ఆ హాట్ కామెంట్స్‌పై పోలీసుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్..

Telangana: రేవంత్ రెడ్డి చేసిన ఆ హాట్ కామెంట్స్‌పై పోలీసుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్..

ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలతో సీరియస్ అయిన పోలీసు అధికారుల అసోసియేషన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో రేవంత్ రెడ్డితో పాటుగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పై కేసు నమోదైంది. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ సందర్భంగా రేవంత్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చాలామంది టీఆర్ఎస్ నేతలకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు.. త్వరలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్లందర్నీ గుడ్డలు ఉడదీసి కొడతామని హెచ్చరిస్తూ పోలీసులపై ఘాటైన కామెంట్స్ చేశారు..

Telangana: గద్దర్‌కు చంద్రబాబు నివాళులు.. అది కేవలం అపోహ మాత్రమే అంటూ వివరణ..

Telangana: గద్దర్‌కు చంద్రబాబు నివాళులు.. అది కేవలం అపోహ మాత్రమే అంటూ వివరణ..

గద్దర్ పీడిత ప్రజల కోసం అనేక అంశాల మీద పోరాడారన్న చంద్రబాబు, తాను కూడా బీసీల కోసం అలాగో చాలా ఇష్యూస్‌లో ఎస్సీ, ఎస్టీలు బీసీల కోసం ఆదివాసుల కోసం గద్దర్‌తో కలిసి అనేక ఉద్యమాలతో కలిసి చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. ఇక 1997లో జరిగిన కాల్పుల ఘటన పైన గద్దర్ అనేకసార్లు తనతో మాట్లాడాలని ఇది కేవలం అపోహ మాత్రమేనని తేల్చి చెప్పారు. అదంతా కేవలం కొంత మంది కల్పించిన అపోహ మాత్రమే అన్న చంద్రబాబు, అప్పట్లో గద్దర్‌పై కాల్పుల ఘటనను తాను ఖండించినట్లు గుర్తు చేశారు...

గద్దర్‌పై కేసుల విషయంలో పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. డెత్ సర్టిఫికేట్‌తో అలా చేయాలని..

గద్దర్‌పై కేసుల విషయంలో పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. డెత్ సర్టిఫికేట్‌తో అలా చేయాలని..

Telangana: మావోయిస్టు కేంద్ర కమిటీ, విరసం నేతలు సైతం తెలంగాణ ఉద్యమంతో పాటు మావోయిస్ట్ ఉద్యమానికి గద్దర్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. గద్దర్ మరణానంతరం తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆయనపై నమోదైన కేసులను యాక్షన్ డ్రాప్ చేయాలనుకుంటున్నారు. గద్దర్‌పై దాదాపు 35 కేసులు ఉన్నట్టుగా ఆయనే స్వయంగా చాలా సార్లు చెప్పారు. ఈ 35 కేసుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 20 కేసులు ,వివిధ రాష్ట్రాల్లో 15 కేసులు ఉన్నాయి. ఇలా మొత్తం..

Singer Madhu Priya: తెలంగాణ రాజకీయాల్లోకి సింగర్‌ మధు ప్రియ..! భుజంపై ఎర్ర కుండువాతో హల్‌చల్‌..

Singer Madhu Priya: తెలంగాణ రాజకీయాల్లోకి సింగర్‌ మధు ప్రియ..! భుజంపై ఎర్ర కుండువాతో హల్‌చల్‌..

కొద్ది రోజుల క్రితం ఫోక్ సింగర్ సాయి చందు మరణం తర్వాత మధుప్రియ అసిఫాబాద్ సభలో సాయి చందు ప్లేసులో ప్రత్యక్షమవడంతో మధుప్రియ పైన ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ నిర్వహించే ఏ పొలిటికల్ పార్టీ మీటింగ్ కైనా సాయి చందు నేతృత్వం వహించేవాడు. అలాంటిది సాయి చందు చనిపోయిన రెండో రోజే జరిగిన సభలో మధుప్రియ ప్రత్యక్షమవడం ఒకసారిగా సంచలనంగా మారింది. సాయి చందు మరణం తర్వాత తన తోటి సింగర్లతో ఆమె వ్యవహరించిన తీరు, తాజాగా ప్రజా గాయకుడు గద్దర్ మరణం తర్వాత..