Sravan Kumar B

Sravan Kumar B

Correspondent - TV9 Telugu

sravan.boinepally@tv9.com
Follow On:
అన్నగారికి అరుదైన గౌరవం.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల.. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా..

అన్నగారికి అరుదైన గౌరవం.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల.. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా..

NTR Rs.100 Coin: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆగస్ట్ 28వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఇప్పటికే ఆయన..

Hyderabad: రాత్రిపూట మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు.. చివరికి

Hyderabad: రాత్రిపూట మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు.. చివరికి

స్వాతంత్రం దినోత్సవం రోజున మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఎల్బీ నగర్ పోలీసులు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను పోలీసు వాహనంలో ఎక్కించుకొని స్టేషన్‎కి తీసుకెళ్లి మరి పోలీసులు తమ ప్రతాపం చూపించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని చిత్రహింసలు గురిచేసారు. మీర్‎పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4 లో ఉంటున్న లక్ష్మి.. తన కూతురు పెళ్లి కోసం ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ లోని బంధువుల ఇంటికి డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది.

Hyderabad: మెట్రో బ్రిడ్జి పైనుంచి నిర్మించిన మొట్టమొదటి స్టీల్ బ్రిడ్జ్.. ఎప్పుడు ప్రారంభం అంటే..?

Hyderabad: మెట్రో బ్రిడ్జి పైనుంచి నిర్మించిన మొట్టమొదటి స్టీల్ బ్రిడ్జ్.. ఎప్పుడు ప్రారంభం అంటే..?

హైదరాబాద్‎లో జనాభాతో పాటుగా వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీంతో సకాలంలో గమ్యస్థానానికి చేరేందుకు వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. వాహనాల సంఖ్య విస్తృతంగా పెరగడంతో ట్రాఫిక్, కాలుష్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. గమ్యస్థానానికి సకాలంలో వెళ్లేందుకు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, సగటు వేగం పెంచడం కోసం కొత్త కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. దీనికోసం స్ట్రాటజికల్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP)కి శ్రీకారం చుట్టారు.

Hyderabad: నాళలో పడి మృతిచెందిన బాలిక కేసులో అధికారుల నిర్లక్ష్యమే కారణం.. కేసును రీఓపెన్ చేయాలని కోర్టు ఆదేశం

Hyderabad: నాళలో పడి మృతిచెందిన బాలిక కేసులో అధికారుల నిర్లక్ష్యమే కారణం.. కేసును రీఓపెన్ చేయాలని కోర్టు ఆదేశం

మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని దీన్ దయాల్ నగర్లో 2020 సెప్టెంబర్ 17 న సుమేదా కపూరియా అనే అమ్మాయి నాలాలో పడి చనిపోయింది. మొదటగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు సుమేధ బాడీని బండ చెరువు వద్ద రికవరీ చేసి.. ఆ తర్వాత సెక్షన్ 304(B) కింద కేసును మార్చారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే వర్షంలో సైకిల్ తొక్కడానికి బయటకి వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడి బాలిక మరణించిందని.. దీనికి తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమని పోలీసులు కేసుని క్లోజ్ చేసారు.

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం.. ఎందుకు వచ్చిందంటే

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం.. ఎందుకు వచ్చిందంటే

Hyderabad News: ప్రపంచంలోని అతిపెద్ద విమానంలో ఒకటైన కార్గో విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ అయింది. దాని పేరు బెలూగా. తిమింగలం ఆకారంలో ఉండే ఈ బెలుగా ఎయిర్ క్రాఫ్ట్ ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకులను రవాణా చేయగలుగుతుంది. జులై 31 సాయంత్రం 5:27 కి శంషాబాద్ విమానాశ్రయంలో ఇది ల్యాండ్ అయింది. తిమింగలం ఆకారంలో ఉండటంతో దీన్ని వేల్ ఆఫ్ ది స్కై గా పిలుస్తారు.

Hyderabad: రక్తంతో తడిసిన హైదరాబాద్ రోడ్లు.. ఒక్కరోజే మూడు యాక్సిడెంట్లు.. ఒక్కటే కారణం

Hyderabad: రక్తంతో తడిసిన హైదరాబాద్ రోడ్లు.. ఒక్కరోజే మూడు యాక్సిడెంట్లు.. ఒక్కటే కారణం

రక్తంతో హైదరాబాద్ రోడ్‎లు తడిసి ముద్దయ్యాయి. బుధవారం ఒక్కరోజే మూడు యాక్సిడెంట్లు జరిగాయి. బాచూపల్లిలో స్కూల్ బస్ కుద్దుకొని మూడో తరగతి చదువుతున్న దీక్షిత స్పాట్ లో మృతిచెందగా.. బొయిన్‌పల్లిలో డిగ్రీ చదువుతున్న వైష్ణవి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. అలాగే కూకట్‌పల్లిలో మహిళ కాళ్ళ పైనుంచి లారీ వెళ్లడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి.

Aadhar Card: ఎలక్షన్ టైం వస్తోంది.. ఆధార్ కార్డ్ లేదా.. మీ మొబైల్ నుంచి రెండే నిమిషాల్లో అప్లై చేయండి ఇలా..

Aadhar Card: ఎలక్షన్ టైం వస్తోంది.. ఆధార్ కార్డ్ లేదా.. మీ మొబైల్ నుంచి రెండే నిమిషాల్లో అప్లై చేయండి ఇలా..

ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ప్రతిదీ ఇంటర్నెట్ ద్వారానే పొందుతున్నాం. మనం తినే ఆహారం నుంచి వేసుకునే బట్టలు మొదలు ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఇలా ఒక్కటేమిటి సర్వం ఆన్లైన్ సేవల ద్వారానే పొందుతున్నాము. మనం స్టోర్ కి వెళ్ళటం మరిచిపోయి ప్లేస్టోర్ నుంచి ఆర్డర్లు చేస్తున్నాము. ప్రపంచం మొత్తం మీద పోలిస్తే ఆన్లైన్ సేవలను వినియోగించడంలో భారతదేశం చాలా ఫాస్ట్ గా ఉంది.

Hyderabad: ఆర్డర్ ఎలా రిసీవ్ చేసుకున్నారు.. ఆ కంపెనీకి రూ.30 వేలు ఫైన్.. అసలేం జరిగిందంటే..

Hyderabad: ఆర్డర్ ఎలా రిసీవ్ చేసుకున్నారు.. ఆ కంపెనీకి రూ.30 వేలు ఫైన్.. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్, జులై 31: వినియోగదారుల ఫోరం.. ఓ ప్రముఖ కళ్లజోళ్ల సంస్థకు భారీ జరిమానా విధించింది. వినియోగదారుడి ఫిర్యాదుతో ఈ జరిమానా విధించింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ వనస్థలిపురం లెన్స్ కార్ట్‌లో రెండు జతల కళ్ళజోడు ఆర్డర్ పెట్టాడు అబ్బాస్. 2017 డిసెంబర్ 2న వనస్థలిపురం లెన్స్‌కార్ట్ స్టోర్‌కి వెళ్లి ఈ ఆర్డర్ పెట్టాడు. రెండు జతల కళ్ళజోడు కోసం 9520 రూపాయలు చెల్లించాడు. ఆర్డర్ తీసుకున్న యాజమాన్యం..

Hyderabad: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో జంబో ట్రాన్స్ఫర్స్.. ఒకేసారిగా 163 మంది.. ఎందుకంటే ?

Hyderabad: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో జంబో ట్రాన్స్ఫర్స్.. ఒకేసారిగా 163 మంది.. ఎందుకంటే ?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలీస్ అధికారులకు స్థాన చలనం లభించింది. అందులో భాగంగానే డీజీపీ ఆఫీస్ నుంచి వివిధ స్థాయిల పోలీస్ అధికారులకు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీలు జరిగాయి. ఇక హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ పరిధిలో ఎస్సైలు, సీఐల బదిలీలు విడుదల వారీగా జరుగుతున్నాయి.

Hyderabad: ధమ్‌ మారో ధమ్‌.. ఓల్డ్‌ సిటీ కేంద్రంగా గుప్పుమంటోన్న హుక్కా ధమ్‌..

Hyderabad: ధమ్‌ మారో ధమ్‌.. ఓల్డ్‌ సిటీ కేంద్రంగా గుప్పుమంటోన్న హుక్కా ధమ్‌..

ఒకప్పుడు హుక్కా అంటే బంజారాహిల్స్ ,జూబ్లీహిల్స్ లాంటి కాస్ట్లి ఏరియాలో గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ గా పడా బాబులకు మాత్రమే యాక్సెస్ ఉండేవి. కానీ రాను రాను గల్లీ గల్లీకి హుక్కా కల్చర్ విస్తరించింది. పోలీసులు అనేకసార్లు దాడులు చేసి ఎన్ని కేసులు బుక్ చేస్తున్న కొత్త హుక్కా సెంటర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే పేరు మార్చి...

Police Complaint: అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే బాండ్ పేపర్ రాసి ఇవ్వాల్సిందే!

Police Complaint: అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే బాండ్ పేపర్ రాసి ఇవ్వాల్సిందే!

సాధారణంగా ఎవరిమీదైన కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఓ వైట్ పేపర్ మీద కంప్లైంట్ రాసి ఇస్తే దానికి అవసరమైన చర్యలు తీసుకుని... ఎఫ్ఐఆర్ నమోదు చేసి యాక్షన్ తీసుకుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఒకే ఒక్క చోట మాత్రం మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ముందుగా బాండ్ పేపర్ మీద నోటరీ చేసి తీసుకు రమ్మంటారు. అది ఎక్కడో, ఏమిటో, ఎందుకో చూద్దాం..

Telangana: ఇదేం పాడుబుద్ధి.. మహిళా అధికారిపై సీఐడీ ఎస్పీ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

Telangana: ఇదేం పాడుబుద్ధి.. మహిళా అధికారిపై సీఐడీ ఎస్పీ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

కొత్త పేట పరిధిలోని చైతన్యపురి కి చెందిన TSSPDCL సీనియర్ అసిస్టెంట్ అనురాధ ను సిఐడి ఎస్పీ కిషన్ సింగ్ వేధింపులకు గురిచేశాడు. 2020--21 సంవత్సరంలో సరూర్ నగర్ స్టేడియం లో నేషనల్ కాంపిటీషన్స్ కు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగిని పై తాను డీఎస్పీ గా ఉన్న సమయం టైం లో కన్నేసాడు కిషన్ సింగ్.