B Ravi Kumar

B Ravi Kumar

Staff Reporter - TV9 Telugu

ravikumar.bandikatla@tv9.com

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 23 సంవత్సరాల అనుభవం ఉంది. విజయవాడలో వార్త దినపత్రిక లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభమైంది. 2008 వరకు వార్త దిన పత్రికలోనే పని చేస్తూ ఆ ఏడాది సెప్టెంబర్ లో టివి9లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరటం జరిగింది. అక్కడ నుంచి బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లాకు 2011 మే 15 వచ్చి ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రెండు సార్లు వరుసగా యునిసెఫ్ అవార్డు లు , యన్టీ అవార్డు లభించాయి.

Read More
Follow On:
Andhra Pradesh: ఆ ఊరికి గొట్టం నీళ్లే ఆధారం.. గుక్కెడు నీళ్ల కోసం పడిగాపులు! అందుకే ఆ ఊరికా పేరు..

Andhra Pradesh: ఆ ఊరికి గొట్టం నీళ్లే ఆధారం.. గుక్కెడు నీళ్ల కోసం పడిగాపులు! అందుకే ఆ ఊరికా పేరు..

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో గొట్టపు తోగు గ్రామం ఉంది. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో 20 ఇళ్ళు మాత్రమే ఉండే ఒక పల్లె అది. దారి, తెన్ను ఉండదు. ప్రధాన రహదారికి 15 కిలో మీటర్లు దూరంలో అటవీ ప్రాంతంలో ఉండే ఆ పల్లెకు అతి కష్టం మీద ద్విచక్ర వాహనం మాత్రమే నడవ గలదు. అటువంటి పల్లెల్లో తాగునీటికి ప్రకృతే ఆధారం. ఆ గ్రామానికి ఆనుకొని ఎత్తైన కొండ ఉంది. ఆ కొండ రాళ్లు..

Annamayya Statue: అమెరికాలో కొలువుదీరనున్న అన్నమయ్య.. లిబర్టీ  విగ్రహం తర్వాత ఎత్తైన విగ్రహంగా రికార్డ్

Annamayya Statue: అమెరికాలో కొలువుదీరనున్న అన్నమయ్య.. లిబర్టీ విగ్రహం తర్వాత ఎత్తైన విగ్రహంగా రికార్డ్

తెలుగు వారికి చెందిన వాగ్గేయకారుడు అన్నమయ్య విగ్రహం విదేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పడం విశేషంగా మారింది.‌ దేశంలోనే విగ్రహాలు తయారీలో పేరు పొందిన ఏకే ఆర్ట్స్ సంస్థ శిల్పి కరుణాకర్ వడయార్ కు విగ్రహం తయారీ ని ప్రవాసాంధ్రులు అప్పగించారు. దీంతో విగ్రహం తయారీలో శిల్పి నిమగ్నం అయ్యారు. ముందుగా మట్టితో ఐదు అడుగుల అన్నమయ్య విగ్రహం నమూనాను తయారు చేస్తారు.

Killer Bees: విషపుటీగలు.. కుడితే రక్తం విరిగి మనిషి చనిపోవటమే.. సముద్రతీరంలో మళ్లీ టెన్షన్

Killer Bees: విషపుటీగలు.. కుడితే రక్తం విరిగి మనిషి చనిపోవటమే.. సముద్రతీరంలో మళ్లీ టెన్షన్

సునామీ సృష్టించిన కల్లోలం నుండి తీర ప్రాంత ప్రజలు బయటపడినా ఇంకా ఈ విషపు ఈగలు వెంటాడుతూనే ఉన్నాయి. తీర ప్రాంతంలో చెట్లపై తిష్ట వేసి చెట్లు ఎక్కిన వారి పై దాడి చేసేవి. ప్రభుత్వ అధికారులు వీటిని నిర్మూలించేందుకు మంట పెట్టి చాలా వరకు చంపేశారు. అయితే ఇప్పుడు ఈ విషపుటీగలు తీర ప్రాంతం నుండి పట్టణానికి అనుకుని ఉన్న గ్రామాలకు విస్తరించాయి.

Eluru: ఇది సినిమా చెట్టు..! ఇక్కడి గోదారి గట్టున సినిమా తీస్తే హిట్టే.. ఆ చెట్టు కింద 300లకు పైగా సినిమాల షూటింగ్

Eluru: ఇది సినిమా చెట్టు..! ఇక్కడి గోదారి గట్టున సినిమా తీస్తే హిట్టే.. ఆ చెట్టు కింద 300లకు పైగా సినిమాల షూటింగ్

Eluru: ఓ చెట్టు రికార్డు సృష్టిస్తుంది. అది మామూలు రికార్డు కాదు ఆల్ టైం రికార్డ్. చెట్టు ఏంటి రికార్డ్ సృష్టించడం ఏంటి అనుకుంటున్నారా..? ఇక సినిమావాళ్ళకి అయితే, ఈ చెట్టు సెంటిమెంట్ ఎంతగా ఉందంటే మొత్తం సినిమాలో ఒక్క షాట్ అయినా ఈ చెట్టుకింద పెడితే, లేదా చెట్టుపై ఒక్క షాట్ తీసినా ఆ సినిమా హిట్ అనేంత వరకు సెంటిమెంట్ పెంచుకున్నారు. ఇదేం చెట్టు, ఏంటా కథ అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.!

Big Mushroom: బాబోయ్‌.. రాక్షస పుట్టగొడుగు..! తిన్నారంటే అంతే సంగతులు..!!

Big Mushroom: బాబోయ్‌.. రాక్షస పుట్టగొడుగు..! తిన్నారంటే అంతే సంగతులు..!!

West Godavari District News: ఇలాంటి పుట్టగొడుగుల్లో కొన్ని విషపూరతమైనవి కూడా ఉంటాయట. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఒక భారీ పుట్టగొడుగు అందరిని ఆకర్షిస్తుంది. మెంటేవారి తోటలో నివాసముంటున్న మహమ్మద్ సరోజినీ తమ కుటుంబంతో కలిసి వారి స్థలంలోనికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి స్థలంలో రోడ్డు పక్కన మెరుస్తూ తెల్లగా కనిపిస్తుండడంతో అక్కడికి వెళ్లి చూశారు. అది ఒక పెద్ద పుట్టగొడుగు. సుమారు రెండు కేజీలు ఉన్న పుట్టగొడుగులు చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ఆ పుట్టగొడుగును తీసుకుని రైతు బజార్ లోనికి వెళ్లారు.

Andhra Pradesh: వామ్మో రాక్షసగూళ్లు..వాటిలో ఏం దొరికాయో తెలుసా

Andhra Pradesh: వామ్మో రాక్షసగూళ్లు..వాటిలో ఏం దొరికాయో తెలుసా

రుద్రమ కోట లో కనిపించే పెద్ద పెద్ద ఆదిమానవుల సమాధులే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. 2018 లో పూణే, దక్షిణ కొరియా దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు రుద్రమ కోట లో పరిశోధనలు జరిపి త్రవ్వకాలు నిర్వహించారు. ఈ తవ్వకాల్లో నేటికీ చెక్కుచెదరని భారీ ఆదిమానవుల సమాధులు వెలుగుచూశాయి.

Mother’s Love: ఆవుని గుద్దిన లారీ.. తల్లివద్ద తల్లడిల్లిన దూడ.. సుమోటాగా కేసు నమోదు చేసి కేసుని చేధించిన పోలీసులు

Mother’s Love: ఆవుని గుద్దిన లారీ.. తల్లివద్ద తల్లడిల్లిన దూడ.. సుమోటాగా కేసు నమోదు చేసి కేసుని చేధించిన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో హృదయాలను కలచి వేసే సంఘటన జరిగింది. ఆకివీడు గుమ్ములూరు సెంటర్లో ఒక ఆవును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆవు అక్కడికక్కడే చనిపోయింది. అదే సమయంలో ఆవు దూడ అక్కడే ఉంది. తల్లి ఆవు రక్తపు మడుగులో చనిపోయి ఉంటే దూడ కన్నీటితో నిలిచుండిపోయింది. ఆవు దూడ దగ్గరకు మరో ఆవు చేరి ఓదార్చేందుకు ప్రయత్నించింది. మూగజీవాల వేదన వర్ణనాతీతంగా మారింది.

Andhra Pradesh: హోమ్ వర్క్ చేయలేదని మూడో తరగతి బాలికను చితక్కొట్టిన ఉపాధ్యాయుడు

Andhra Pradesh: హోమ్ వర్క్ చేయలేదని మూడో తరగతి బాలికను చితక్కొట్టిన ఉపాధ్యాయుడు

హోమ్ వర్క్ చేయ లేదని మూడవ తరగతి విద్యార్థిని ని స్కూల్ హెడ్ మాస్టర్ విచక్షణా రహితంగా చితక కొట్టిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు ప్రాథమిక పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ ఆయిషా మాస్టారు ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదు. దీంతో ఆగ్రహం చెందిన హెడ్ మాస్టారు శామ్యూల్ విచక్షణారహితంగా చిన్నారి అని కూడా చూడకుండా తన చేతిలో ఉన్న..

Andhra Pradesh: ఏపీలో ఉప ఎన్నికల హడావుడి.. ఢీ అంటే ఢీ అంటున్న  ప్రధాన పార్టీలు.. గెలుపు ధీమాలో మద్దతు దారులు

Andhra Pradesh: ఏపీలో ఉప ఎన్నికల హడావుడి.. ఢీ అంటే ఢీ అంటున్న ప్రధాన పార్టీలు.. గెలుపు ధీమాలో మద్దతు దారులు

2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన, బిజెపి లు ఈ ఉపఎన్నికల్లో నామమాత్ర పాత్రను సైతం పోషిస్తున్న పరిస్థితి కనిపించటంలేదు. ఇది పొలిటికల్ వ్యూహమంటూ ఆయా పార్టీలు నేతలు చెబుతున్నా ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలుపును సాధించే అవకాశం కనిపిస్తోంది.

Andhra Pradesh: ఓ లాంగ్ రైడ్ కు పోదామనుకున్న యువకులు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. చెట్టుకు కట్టేసి మరీ..

Andhra Pradesh: ఓ లాంగ్ రైడ్ కు పోదామనుకున్న యువకులు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. చెట్టుకు కట్టేసి మరీ..

అర్దరాత్రి ఇంటి ముందు ఉన్న బైక్ లోని పెట్రోల్ తీస్తూ అడ్డంగా దొరికిపోయారు యువకులు. దొంగలు అనుకుని పట్టుకుని చెట్టుకు కట్టేసారు గ్రామస్తులు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కొనలపల్లి గ్రామంలో శివారులో జరిగింది ఈ ఘటన. ఐదుగురు యువకులను దొంగలు అనుకుని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసారు గ్రామస్తులు. ఇంటి యజమాని సత్యనారాయణ ఆరు బయట నిద్రిస్తున్నాడు. అర్దరాత్రి ఐదుగురు యువకులు కారులో వచ్చారు. ఇంటి వద్ద ఉన్న బైక్ లోని పెట్రోల్ తీస్తుండగా యువకులను పట్టుకునేందుకు..

నోరు తెరిచి చూస్తున్న బోరుబావి.. కళ్లు మూసుకుని చోద్యం చూస్తోన్న యంత్రాంగం

నోరు తెరిచి చూస్తున్న బోరుబావి.. కళ్లు మూసుకుని చోద్యం చూస్తోన్న యంత్రాంగం

పొలాల దగ్గర, ఇళ్ళ దగ్గర నీటి కోసం బోర్లు వేయడం సాధారణం. కొన్ని బోర్లకు నీరు పడదు. ఇలా నీరు పడని బోరు బావిని వెంటనే పూడ్చి వేయాలి. అది కూడా సైంటిఫిక్ పద్దతిలో జరగాలి. అయితే నీరు పడదు అనే సంగతి తెలియగానే చాలా మంది బోర్లను పుడ్చకుండా వదిలేస్తున్నారు. దీంతో బోరు బావులు డేంజరెస్ గా మారుతున్నాయి. బోర్లు వేసిన తర్వాత నీళ్లు పడకపోతే కేసింగ్ తీసేసి వాటిని రాళ్లు, మట్టితో పూర్తిగా పూడ్చి వేయాలి. మొదట నీళ్లు పడకపోయినా తర్వాత వర్షాలు కురిసి నీళ్లు పడకపోతాయా..

Andhra Pradesh: వంగవీటి ఇంటికి కాబోయే కోడలు ఎవరో తెలుసా? ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

Andhra Pradesh: వంగవీటి ఇంటికి కాబోయే కోడలు ఎవరో తెలుసా? ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

టిడిపి ఆవిర్భావం నుండి నరసాపురం రాజకీయాలలో కీలక పాత్ర పోషించేవారు. అయితే అనివార్య కారణాలవల్ల కొంతకాలం హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఇటీవలి కాలంలో మళ్ళీ నరసాపురంలో నూతన గృహ నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నారు. ఇటీవల ఈయన జనసేన పార్టీలో చేరి.. క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నరసాపురం వచ్చినప్పుడు వీరి ఇంట్లోనే బస చేశారు. ఇటీవల వంగవీటి రంగ జయంతి సందర్భంగా వంగవీటి రాధా వీరి నివాసానికి వచ్చి..