Raju M P R

Raju M P R

Staff Reporter - TV9 Telugu

raju.meesaraganda@tv9.com
Andhra Pradesh: ఆ ఎమ్మెల్యే స్టైలే వేరు.. వీరతాడుతో మాస్ స్టెప్పులేసిన నాయకుడు.. మురిసిపోయిన జనాలు..

Andhra Pradesh: ఆ ఎమ్మెల్యే స్టైలే వేరు.. వీరతాడుతో మాస్ స్టెప్పులేసిన నాయకుడు.. మురిసిపోయిన జనాలు..

ఈయన కాస్త డిఫరెంట్. అవును, తిరుపతి జిల్లాలో ఒక ఎమ్మెల్యే వీరతాడుతో స్టెప్పులు వేశారు. మామూలుగానే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. జనంలో ఎప్పుడూ సందడి చేసే నైజమున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్.. తానెప్పుడూ ప్రత్యేకమని చాటే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తిలోనైనా.. అసెంబ్లీ లోనైనా.. ఆకట్టుకునే స్టైల్ ఆ ఎమ్మెల్యేది. తన ఆహబావాలతో, మాటలతో జోకులేసి జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.. గ్రామాల్లో గడపగడప కార్యక్రమాల్లో..

Chandrayaan 3: జాబిల్లి యాత్రలో ‘చిత్తూరు’ కల్పన.. డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సొంతూరిలో మిన్నంటిన సంబరాలు..

Chandrayaan 3: జాబిల్లి యాత్రలో ‘చిత్తూరు’ కల్పన.. డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సొంతూరిలో మిన్నంటిన సంబరాలు..

Chandrayaan 3: చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ జాబిల్లికి సేఫ్‌గా చేరడంతో మిషన్‌లో డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన కల్పన సొంతూరి కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి. కల్పన విషయానికి వస్తే తండ్రి మునిరత్నం చెన్నై హైకోర్టులో అధికారి కావడంతో ఆమె విద్యాభ్యాసం చెన్నైలోనే పూర్తి చేసుకుంది. మద్రాస్ యూనివర్సిటీలో క్రికెట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు ఇంజనీరింగ్ చేసిన కల్పన భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఉద్యోగాన్ని..

Chittoor: కౌండిన్య అభయారణ్యంలో కరి కష్టాలు.. ఉనికికే ఇబ్బందులు.. ఎందుకు దాడి చేస్తున్నాయో తెలియక రైతుల్లో ఆందోళన..

Chittoor: కౌండిన్య అభయారణ్యంలో కరి కష్టాలు.. ఉనికికే ఇబ్బందులు.. ఎందుకు దాడి చేస్తున్నాయో తెలియక రైతుల్లో ఆందోళన..

Chittoor District: అడవిలోని జంతువులు ఇప్పుడు జనావాసాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. అడవిని వదిలి వస్తున్నాయా..లేక ఆకలితో ఆహారం కోసం వస్తున్నాయో, దాహంతో పంట పొలాల పై దాడులు చేస్తున్నాయో తెలియదు కానీ ఇప్పుడు గజరాజుల కదలికలు చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతంలో భయాందోళనకు కారణం అవుతున్నాయి. రైతులను పొట్టను పెట్టుకుని ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. ఒకవైపు తమిళనాడు మరోవైపు కర్ణాటక..

Garuda Panchami: తిరుమలలో నేడు గరుడ పంచమి.. నిర్మలమైన, బలమైన సంతానం కోరుతూ పూజలు..

Garuda Panchami: తిరుమలలో నేడు గరుడ పంచమి.. నిర్మలమైన, బలమైన సంతానం కోరుతూ పూజలు..

తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తుండగా నూతన దంపతులు తమ వైవాహిక జీవితం బాగుండాలని, పుట్టే సంతానం గరుడు లాగా బలశాలిగా మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండాలని మొక్కులు పూజలు చేయడం గరుడపంచమిపూజ ప్రాశస్త్యం. దీంతో పెద్ద ఎత్తున భక్తులు గరుడ పంచమి రోజు తిరు వీధుల్లో ఊరేగే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని దర్శించుకోనున్నారు.

Chittoor: పొలం నుంచి తిరిగొస్తుండగా రైతును చంపిన ఏనుగు.. విద్యుత్ షాక్‌తో మరో..

Chittoor: పొలం నుంచి తిరిగొస్తుండగా రైతును చంపిన ఏనుగు.. విద్యుత్ షాక్‌తో మరో..

చిత్తూరు జిల్లా పడమటి ప్రాంత రైతాంగానికి ఏనుగుల సంచారం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పంట పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పెద్దపంజాణి మండలం ముదిరెడ్డిపల్లిలో రైతు దంపతులపై దాడి చేసిన ఏనుగు ఒకర్ని బలి తీసుకుంది. మృతి చెందిన రైతు మార్కండేయగా గుర్తించిన అటవీశాఖ సిబ్బంది. పొలం పనులు ముగించుకొని భార్య అరుణతో కలిసి ఇంటికి వెళుతుండగా ఓ ఒంటరి ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడి చేసిన సమయంలో భార్య అరుణ తప్పించుకోగా ఏనుగు దాడిలో భర్త మార్కండేయ మృతి చెందాడు. ఏనుగు దాడి సమాచారం..

Tirumala News: టిటిడికి మరో టాస్క్.. రంగంలోకి దిగిన ఎక్స్‌పర్ట్స్ టీమ్.. ఎందుకోసమంటే..

Tirumala News: టిటిడికి మరో టాస్క్.. రంగంలోకి దిగిన ఎక్స్‌పర్ట్స్ టీమ్.. ఎందుకోసమంటే..

శ్రీవారి దర్శనానికి నడక మార్గంలో కొండకు చేరే భక్తులకు భద్రతపై భరోసా ఇచ్చేందుకు టీటీడీ ఎన్నో అవస్థలు పడుతోంది. అలిపిరి నడక మార్గంలో ఇటీవల చిన్నారులపై జరిగిన చిరుత దాడులు తీవ్ర కలకలం సృష్టించగా.. టిటిడి శేషాచలం అభయారణ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏడుకొండలతో కూడిన శేషాచలం అడవులను ఎస్వీ అభయారణ్యంగా ప్రభుత్వం పాతికేళ్ళ క్రితమే ప్రకటించింది. 1998లో ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల పరిధిలోని శేషాచలం అడవులను ఎస్‌వి అభయారణ్యంగా..

Tirumala: వరస చిరుత దాడులతో భక్తుల్లో ఆందోళనలు.. అలిపిరి కాలిబాట మార్గంలో తగ్గిన సందడి

Tirumala: వరస చిరుత దాడులతో భక్తుల్లో ఆందోళనలు.. అలిపిరి కాలిబాట మార్గంలో తగ్గిన సందడి

తిరుమల శ్రీనివాసుడు అంటేనే కోట్ల మంది ప్రజలకు ఆరాధ్య దైవం. అలాంటి దేవుని వద్దకు వెళ్లే మార్గంలో కూడా భక్తులు సెంటిమెంట్ పాటిస్తుంటారు. కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అనుకుంటారు. అలా వెళ్లాలనుకున్న వారిలో భయాందోళన మొదలయ్యాయి. వరుసగా చిరుత దాడి చేసిన ఘటనలు వెలుగు చూస్తుండటంతో కంగారు పెట్టిస్తోంది. దేవుడి దర్శనం సంగతి తర్వాత ముందు ఆ దారిలో వెళ్తే ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని కంగారు పడుతున్నారు.

Tirumala News: శ్రీవారి భక్తుల భద్రత కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్న టీటీడీ.. ఆ రెండు మార్గాల్లో ఇక నుంచి..

Tirumala News: శ్రీవారి భక్తుల భద్రత కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్న టీటీడీ.. ఆ రెండు మార్గాల్లో ఇక నుంచి..

అదివో అల్లదివో.. అంటూ తిరుమల శ్రీవారిని కీర్తిస్తూ కొండెక్కుతున్న భక్తులకు ఇప్పుడు నడక మార్గంలో పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆపదమొక్కుల స్వామి శ్రీ వెంకటేశ్వరుడి మొక్కులు తీర్చుకునేందుకు అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో కొండెక్కే భక్తులు భద్రతపరంగా టిటిడి తీసుకున్న నిర్ణయాలను ఇకపై తూచా తప్పక పాటించాల్సి ఉంది. చిరుతల వరుస దాడులు, క్రూర మృగాల సంచారంతో అప్రమత్తమైన టిటిడి భక్తులకు భద్రతపై భరోసా ఇచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. అటివిశాఖ వైల్డ్ లైఫ్ అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియా పాండే నేతృత్వంలోని ఎక్స్‌పర్ట్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు..

TTD Hair Donation: తిరుమల శ్రీవారికి కాసులు కురిపిస్తోన్న కురులు.. భక్తుల తలనీలాల ఆదాయం ఎంతో తెలుసా?

TTD Hair Donation: తిరుమల శ్రీవారికి కాసులు కురిపిస్తోన్న కురులు.. భక్తుల తలనీలాల ఆదాయం ఎంతో తెలుసా?

తిరుమలలో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు టీటీడీ కళ్యాణకట్ట తో పాటు చాలా ప్రాంతాలను ఏర్పాటు చేసింది. ఇలా గుండు కొట్టి గోవిందుడి మొక్కు తీర్చుతున్న భక్తుడి ఆదాయం ఏటా టీటీడీ కి రూ. 120 కోట్లకు పైగానే ఉంటుంది. ఇలా గత ఐదారేళ్లుగా టీటీడీకి తలనీలాల ఆదాయం అంతకంతకు పెరిగి ఈ ఏడాది మరో రికార్డు ను నమోదు చేయబోతోంది. ఇప్పటిదాకా ఏటా రూ.120 కోట్లు వస్తోందని టీటీడీ లెక్కలు చెబుతుండగా ఈ ఏడాది రూ. 150 కోట్లుకు పైనే ఉండబోతోంది..

Tirumala Museum: తిరుమల వైభవాన్ని చాటి చేప్పేలా 3 ఎకరాల్లో రూ. 145 కోట్లతో మ్యూజియం నిర్మాణం.. డిసెంబర్ కి పూర్తి

Tirumala Museum: తిరుమల వైభవాన్ని చాటి చేప్పేలా 3 ఎకరాల్లో రూ. 145 కోట్లతో మ్యూజియం నిర్మాణం.. డిసెంబర్ కి పూర్తి

దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన మ్యూజియాన్ని సందర్శకులను ఆకట్టుకునేలా ప్రపంచస్థాయి మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి మహిమను, ఆలయ పురాతన సంప్రదాయాలు, సంస్కృతిని, చారిత్రక ప్రాముఖ్యతను యాత్రికులకు తెలియ‌జేయ‌డ‌మే మ్యూజియం ప్ర‌ధాన లక్ష్యం కానుంది. శ్రీ‌వారి ఆల‌య సంద‌ర్శ‌న దివ్యానుభూతిని యాత్రికులకు అందించనుంది.

Tomato Price Falls: పెరిగిన దిగుబడి.. దిగొస్తున్న టమాటా ధర.. కనిష్టానికి చేరుకోవడంతో రైతుల్లో నిరాశ..

Tomato Price Falls: పెరిగిన దిగుబడి.. దిగొస్తున్న టమాటా ధర.. కనిష్టానికి చేరుకోవడంతో రైతుల్లో నిరాశ..

మదనపల్లి ప్రాంతంలో విస్తారంగా సాగుచేసిన టమాటా రైతుకు కాసుల పంట మారిందనుకునే లోపు తగ్గుముఖం పట్టిన ధర రైతాంగం లో నిరాశకు కారణం అవుతోంది. 10 రోజుల క్రితం కిలో ధర ఊహకు అందని రీతిలో ఎగబాకి ఏకంగా రూ. 196 లు పలికింది. రైతుల పంట పండిందని భావించిన రైతు ఖరీఫ్ కింద సాగైన టమోటా దిగుబడి పక్క జిల్లాలు ఇతర రాష్ట్రాల్లో ప్రారంభం కావడంతో టమోటా రికార్డ్ ధరలకు బ్రేకులు పడ్డాయి.

Roja Selvamani: అన్న.. తమ్ముడికి బుద్ధి చెప్పాలి.. మాకు కాదు !! చిరంజీవికి మంత్రి రోజా కౌంటర్

Roja Selvamani: అన్న.. తమ్ముడికి బుద్ధి చెప్పాలి.. మాకు కాదు !! చిరంజీవికి మంత్రి రోజా కౌంటర్

మంత్రి ఆర్కే రోజా. తిరుపతి జిల్లా వడమాల పేటలో మా భూమి నా దేశం నేల తల్లికి నమస్కారం కార్యక్రమాన్ని టీసీ అగ్రహారం లో ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడేది పవన్ కళ్యాణ్ ఒక్కరే అన్నారు. చిరంజీవి సలహా ఇవ్వాలనుకుంటే ముందు అయన తమ్ముడికి ఇవ్వాలన్నారు. బ్రో సినిమాలో మంత్రి అంబటి క్యారెక్టర్ అవమానించారు కాబట్టి అంబటి రియాక్ట్ అయ్యారన్నారు. కేంద్ర మంత్రి గా పనిచేసిన చిరంజీవి