Ashok Bheemanapalli

Ashok Bheemanapalli

Senior Correspondent - TV9 Telugu

ashok.bheemanapalli@tv9.com
Telangana Elections: తెలంగాణలో ఇతర రాష్టాల బీజేపీ ఎమ్మెల్యేల పర్యటన.. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో నియోజకవర్గంపై ఫోకస్..

Telangana Elections: తెలంగాణలో ఇతర రాష్టాల బీజేపీ ఎమ్మెల్యేల పర్యటన.. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో నియోజకవర్గంపై ఫోకస్..

యూపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. తెలంగాణ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. పార్టీ హైకమాండ్‌కు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్ట్‌ను ఇవ్వనున్నారు ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించి సోమవారం నాడు వర్క్ షాప్‌ కూడా నిర్వహించనుంది బీజేపీ. ఒక్కో రోజు ఒక్కో మండలంలో పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తోంది పార్టీ హైకమాండ్. ఇక నియోజకవర్గాల్లో పర్యటించే ఎమ్మేల్యేలు దృష్టి పెట్టే అంశాలకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది బీజేపీ...

Telangana: ఆ ముగ్గురి నాయకత్వంలో బీజేపీ బస్సు యాత్ర.. ముగింపు సభకు ప్రధాని మోదీ..!

Telangana: ఆ ముగ్గురి నాయకత్వంలో బీజేపీ బస్సు యాత్ర.. ముగింపు సభకు ప్రధాని మోదీ..!

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపుతూ, నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఈ క్రమంలోనే జాతీయ కార్యవర్గం మొత్తం తెలంగాణపై ఫోకస్ చేసేలా పావులు కదుపుతోంది. అందులో భాగంగా తెలంగాణలో బస్సు యాత్రలు చేయాలని నిర్ణయించింది కిషన్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ నాయకత్వం. ఈ మేరకు ఆగస్టు నెల ఆఖరులోనే బీజేపీ యాత్రలు ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది దానికి సంబంధించిన సన్నాహక..

Telangana: పిలిచి మరి తిట్టించుకున్న కాంగ్రెస్.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ‌పై రేవంత్ మాటలు చిచ్చు..

Telangana: పిలిచి మరి తిట్టించుకున్న కాంగ్రెస్.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ‌పై రేవంత్ మాటలు చిచ్చు..

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో మరోసారి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఎస్సీల మద్దతు కోసం మందకృష్ణని గాంధీ భవన్ పిలిచి నాలుక కరుచుకున్నట్లయిందట. ఎస్సీల మద్దతేమో గాని గాంధీ భవన్ మీడియా హల్‌లో మందకృష్ణ కాంగ్రెస్ పై విమర్శలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. గతంలో ఎస్సి వర్గీకరణ చేస్తాంటే మద్దతు ఇచ్చామని, 10 ఏళ్ళు అధికారంలో ఉండి బిల్లు పెట్టకపోగా ఇప్పుడు 9 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీపై ఒత్తి చేయాలకపోగా మోసం చేశాయని మందకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో మందకృష్ణని పిలిచి తిట్టించుకున్నట్లయిందని..

బీజేపీ తొలి జాబితా రెడీ.. భద్రాద్రి రాముడి సన్నిధి నుంచి బీజేపీ ఎన్నికల సమరభేరి.. రంగంలోకి అమిత్ షా

బీజేపీ తొలి జాబితా రెడీ.. భద్రాద్రి రాముడి సన్నిధి నుంచి బీజేపీ ఎన్నికల సమరభేరి.. రంగంలోకి అమిత్ షా

Telangana BJP: తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. పోటీ చేయడానికి అభ్యర్థులను అన్ని రాజకీయ పక్షాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అమావాస్య పూర్తి కాగానే గులాబీ బాస్... అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. పోటాపోటీగా అభ్యర్థుల జాబితా విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మేము సైతం ఎన్నికల అభ్యర్థుల జాబితాకు సై అంటున్నారు కమలనాథులు..

రాజ గోపాల్ రెడ్డి ఎక్కడ..? ఎన్నికలు సమీపిస్తున్నా పార్టీ కార్యక్రమాల్లో కనిపించని కమలం నేత..! వివరాలివే..

రాజ గోపాల్ రెడ్డి ఎక్కడ..? ఎన్నికలు సమీపిస్తున్నా పార్టీ కార్యక్రమాల్లో కనిపించని కమలం నేత..! వివరాలివే..

Komatireddy Raj Gopal Reddy: మిగిలినవారితో పోల్చుకుంటే ఆయనకు జాతీయ స్థాయి పదవి లభించింది. అయినా రాజగోపాల్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీపై అలిగి దూరంగా ఉంటున్నారా లేక మరేదైన రీజన్ ఉందా అనే ప్రశ్నలు అందరిని వెంటాడుతున్నాయి. అయితే తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పొలిటికల్ లీడర్స్ అంతా యాక్టీవ్ అవుతున్నారు. తెలంగాణ బీజేపీలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మౌనంగా ఉంటున్నారు. కాషాయ పార్టీలో ఆయన సైలెన్స్‌పై చర్చ..

Telangana: కాంగ్రెస్‌లో బీసీ నాయకుల అసంతృప్తి..! సామాజిక న్యాయం జరగట్లేదని ఆరోపణ..! వివరాలివే..

Telangana: కాంగ్రెస్‌లో బీసీ నాయకుల అసంతృప్తి..! సామాజిక న్యాయం జరగట్లేదని ఆరోపణ..! వివరాలివే..

Telangana Congress: బీసీ నాయకులకు 6 జిల్లాలను మాత్రమే ఇచ్చిన కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని ఎలా చేస్తుందనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అటు 22 మంది ఓసీ నాయకుల్లో కూడా 15 జిల్లాల అధ్యక్షులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కాగా.. వెలమ 4, వైశ్య, ఠాకూర్, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరే ఉన్నారు. జిల్లా అధ్యక్షుల లెక్కలు ఇలా ఉన్న నేపథ్యంలో.. అందరిని కలుపుకొని పోవాలని చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం మాటలను రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదా? లేదా అధిస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? అనే అనుమానాన్ని..

Telangana: ఎన్నికలు సమీపిస్తున్న వేళ డైలామాలలో బీజేపీ నేతలు.. ఇలాగయితే కష్టమే మరి..!

Telangana: ఎన్నికలు సమీపిస్తున్న వేళ డైలామాలలో బీజేపీ నేతలు.. ఇలాగయితే కష్టమే మరి..!

బీజేపీయేనని ఇతర పార్టీల నేతలు నమ్మారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ఎంతో మంది సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు కాషాయతీర్థం పుచ్చుకున్నారు. కానీ కేసీఆర్ కు చెక్ పెట్టేలా అనుకున్న స్థాయిలో ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ఈ విషయంలో బీజేపీ వెనుకబడిందని పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. బయటకు చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టే ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని లేవనెత్తడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలకు మాట్లాడేందుకు చాన్స్ ఇవ్వకపోవడం,.

Aha: ఆహా వారి ‘నేను సూపర్ ఉమెన్’ షో‌కు దక్కిన అరుదైన బహుమతి.. వాళ్లకి బంపర్ ఆఫర్

Aha: ఆహా వారి ‘నేను సూపర్ ఉమెన్’ షో‌కు దక్కిన అరుదైన బహుమతి.. వాళ్లకి బంపర్ ఆఫర్

ఆహా ‘నేను సూపర్ ఉమెన్ - ఇది మహిళల బిజినెస్ డ్రీమ్స్‌కి డోర్ బెల్. ఈ షోల భాగంగా ఈ స్టేజ్ మీదకి మహిళలు వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు. వాళ్ల ఐడియాలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ల బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఏంజెల్స్ కూడా ఉంటారు. ఈ ఆహా షోలో ఏంజెల్స్ హేమాహేమీలే వచ్చారు. అయితే ఈ షో పై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతిభ ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే నిధుల ద్వారా అవసరమైన వాళ్లని ఆదుకుంటామని జయేష్ రంజన్ చెప్పడం వల్ల ఇది ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందని అంటున్నారు.

Surya Kumar Yadav: మరో రికార్డ్ బద్దలు కొట్టిన సూర్య కుమార్ యాదవ్.. ఏ విషయంలో తెలుసా?

Surya Kumar Yadav: మరో రికార్డ్ బద్దలు కొట్టిన సూర్య కుమార్ యాదవ్.. ఏ విషయంలో తెలుసా?

ఈ మ్యాచ్‌తో సూర్య కుమార్ అనేక రికార్డులని తిరగరాసాడు అని చెప్పొచ్చు. 100 సిక్సులు కంప్లీట్ చేసిన ఆటగాడిగా.. అది కూడా అత్యంత వేగంగా 100 సిక్సులు కొట్టిన రెండో ఆటగాడిగా సూర్య కుమార్ రికార్డ్ సృష్టించాడు. ఈ అరుదైన ఫీట్ ఆల్రెడీ విండీస్ ఎవిన్ లుఈస్ పేరు మీద ఉంది. ఇప్పుడు సూర్య రెండో స్థానంలో ఉన్నాడు. టి20 ఫార్మాట్ కి సంబంధించి సూర్య కుమార్ అనేక రికార్డ్స్ బదులు కొట్టాడు. గత నవంబర్ నెలలోనే అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఒకే సంవత్సరంలో..

Forbes: ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్‌ వాసి.. రూ.250తో ప్రారంభమై కోట్లకు పడగెత్తిన వ్యాపారి

Forbes: ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్‌ వాసి.. రూ.250తో ప్రారంభమై కోట్లకు పడగెత్తిన వ్యాపారి

నలభై ఏళ్ళ సుదీర్ఘ శ్రమతో ఏర్పడిన సామ్రజ్యం. అదే‌‌.. దివీస్ ల్యాబ్స్. చిన్నప్పుడు పెద్దగా చదువు ఒంటబట్టని మురళీ.. ఒకానొక సందర్భంలో అతని అన్నలాగే తను కూడా బీఎస్సీ చదవాలని నిశ్చయించి మణిపాల్ కాలేజీలు చేరాడు. అప్పటికే పద్నాలుగు మంది సభ్యులున్న కుటుంబం వారిది‌. వాళ్ళ నాన్నగారు ప్రభుత్వోద్యోగి. పదివేల పెన్షన్‌. ఆ డబ్బుతోనే కుటుంబం గడవాలి. ఆ డబ్బుతోనే నెట్టుకుని వచ్చారు..

Telangana BJP: ‘తెలంగాణ’పై బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం.. ఇక కీలక భేటీలన్నీ ఢిల్లీలోనే..!

Telangana BJP: ‘తెలంగాణ’పై బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం.. ఇక కీలక భేటీలన్నీ ఢిల్లీలోనే..!

Telangana BJP: ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ముఖ్యమైన మీటింగ్ అయిన ఇక నుంచి ఢిల్లీనే వేదిక అని తెలుస్తోంది. అంతేకాదు ఇంటర్నల్ ఇష్యూస్ ఏమున్నా గానీ పార్టీ మీటింగ్ లో మాట్లాడాలని.. పార్టీ నిర్ణయం దాటి ఎవరు అనవసరపు కామెంట్స్ చేయొద్దని చాలా సీరియస్‌గా చెప్పినట్టు తెలుస్తుంది. ఎన్నికల వేళ రాష్ట్రలో ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేయాలాన్న ఇట్టే ప్రభుత్వానికి తెలిసిపోతుందనే ఉద్దేశంతోనే ఢిల్లీలో ఆపరేషన్ జరపాలనే నిర్ణయం జరిగినట్టుగా చెప్తున్నాయి కాషాయ పార్టీ వర్గాలు..

Telangana: మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మా లక్ష్యం అదే.. బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana: మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మా లక్ష్యం అదే.. బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్‌.. 'వందల కిలోమీటర్లు నాతో నడిచిన సంగ్రామ సేనకు రుణపడి ఉంటాను. ఇంత పెద్ద అవకాశమిచ్చిన మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు. ఎన్నికల యుద్ధ రంగంలో ఉన్నాం. కార్యకర్తల త్యాగాలను వృధాగా పోనివ్వము. గోల్‌కొండపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. బీజేపీలో గ్రూపులున్నాయని, పార్టీ గ్రాఫ్ తగ్గిందనేది కేవలం దుష్ప్రచారమే. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు, పార్టీని అధికారంలోకి...