PM Modi: ప్రధాని మోడీకి అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేసిన ఫిజీ, పపువా న్యూ గినియా..
జపాన్ హిరోషిమాలో జరిగిన గ్రూప్ ఆఫ్ సెవెన్ (జి7) సమ్మిట్ను ముగించుకుని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపువా న్యూ గినియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ముందుగా పాపువా న్యూ గినియాలో బిజిబిజీగా ఉన్నారు. ఆదివారం రాత్రి ఆ దేశానికి చేరుకున్న ప్రధాని మోడీ.. సోమవారం ఆదేశ అగ్రనేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
Most Read Stories