Radioactive Waste: జపాన్ చేస్తోన్న పనితో ఉప్పు, చేపలు కొనుగోలుకి ఎగబడుతున్న కొరియన్స్.. మానవాళిని ప్రమాదంలో నెడుతుందన్న చైనా
ప్రకృతికి మానవుడి జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. మానవుడి చేసిన తప్పిదాలతో ప్రకృతి కోపిస్తే మానవాళి భయభ్రాంతులకు గురికావాల్సిందే. అందుకు ఉదాహరణగా అనేక సంఘటనలు నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియాలో ప్రజలు సూపర్ మార్కెట్ల వద్ద క్యూలు కట్టారు. ఉప్పు, చేపలు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు.
Most Read Stories