Chandrababu: తెలంగాణలో టీడీపీ కళకళలాడుతోందన్న చంద్రబాబు.. బీజేపీతో దోస్తీ కుదిరేనా..?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ పై ఫోకస్ పెంచారు. మిషన్ తెలంగాణాలో భాగంగా మంగళవారం కీలక నేతలతో భేటీ అయ్యారు. ఎన్టీయార్ భవన్లో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు.. పార్టీని బలోపేతం చెయ్యడమెలా.. పొత్తులు, పోటీ తదితర అంశాలపై చర్చలు జరిపారు.
Most Read Stories