PM Modi: ఉగ్రవాదం ఏ రూపంలోనైనా ఉండొచ్చు.. ఎస్ఈవో సమ్మిట్లో పాక్, చైనాల దుమ్ముదిలిపిన ప్రధాని మోదీ..
SCO Summit 2023: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (జూలై 04) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పు అని ప్రధాని అభివర్ణించారు.
Most Read Stories