Pawan Kalyan: ఆంధ్రాకు పవన్ కళ్యాణ్.. పంట నష్టపోయిన రైతులతో జనసేనాని పరామర్శ
ఆవ భూముల కారణంగా నష్టపోయిన రైతుల పంట పొలాలు పరిశీలించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజమండ్రి వచ్చారు. ఎయిర్పోర్టులో ఆయనకు జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వచ్చి అక్కడి నుంచి వేమగిరి, జొన్నాడ,కొత్తపేట మీదుగా అవిడి చేరుకున్నారు.
Most Read Stories