IND vs IRE: రింకూ సిక్సర్ల దెబ్బకి తిలక్ వర్మ రికార్డ్ గల్లంతు.. భారత్ తరఫున అత్యుత్తమ టీ20 ప్లేయర్గా..
IND vs IRE, 2nd T20I: ఐర్లాండ్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా ఆరంగేట్ర ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్ 21 బంతుల్లోనే 38 పరుగులతో రాణించాడు. అలాగే తన వీరబాదుడుతో తొలిసారిగా మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డ్ను కూడా అందుకున్నాడు. అయితే రింకూ సింగ్ ఈ 38 పరుగుల ద్వారా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పేరిట ఉన్న ఓ రికార్డ్ను కూడా బ్రేక్ చేశాడు. ఇంతకీ ఆదేం రికార్డ్ అంటే..
Most Read Stories