IND vs IRE: సెహ్వాగ్, ధోని లిస్టులోకి యార్కర్ కింగ్ బూమ్రా.. ఇప్పటిదాకా భారత ‘కెప్టెన్’గా ఎవరెవరు ఉన్నారంటే..?
IND vs IRE, Team India: ఆగస్టు 18 నుంచి భారత్, ఐర్లాండ్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్ ఆడే భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడంతో.. టీమిండియాను యార్కర్ కింగ్ జస్ర్పీత్ బూమ్రా నడిపించనున్నాడు. గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న బూమ్రా పునరాగమన మ్యాచ్లోనే భారత్ జట్టుకి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడంతో పాటు అరుదైన ఘనత సాధించబోతున్నాడు. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
Most Read Stories