Free Phone Offer: ఆగస్టు నెలలో పుట్టిన వారికి అదిరిపోయే ఆఫర్.. మొబైల్స్ ఫ్రీ!
మల్టీబ్రాండ్ రిటైల్ దిగ్గజం టచ్ మొబైల్స్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత ఫోన్ ఆఫర్ ప్రకటించింది. 1947 ఆగస్టు నెలలో జన్మించిన వారికి ఉచితంగా మొబైల్ ఇస్తున్నట్లు ప్రకటించింది.ఇండిపెండెన్స్ డే రోజున సమీపంలోని టచ్ స్టోర్ను సందర్శించి తమ ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని చూపిస్తే సరి. ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా ఫ్రీగా మొబైల్ ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు దేశ వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా టచ్..
Most Read Stories