Vidyasagar Gunti

Vidyasagar Gunti

Reporter - TV9 Telugu

vidyasagar.gunti@tv9.com
Follow On:
Hyderabad: మోత మోగుతున్న మోకిల భూముల వేలం… లక్షణంగా గజం రేటు రూ.లక్ష

Hyderabad: మోత మోగుతున్న మోకిల భూముల వేలం… లక్షణంగా గజం రేటు రూ.లక్ష

మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ చేకూరింది. మోకిల హెచ్ఎండిఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల మంచి డిమాండ్ నెలకొంది.

Chandrayaan 3: రేపే చంద్రయాన్-3 ల్యాండింగ్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

Chandrayaan 3: రేపే చంద్రయాన్-3 ల్యాండింగ్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్ కు అంతా సిద్ధమైంది. బుధవారం సాయంత్రం జరిగే సేఫ్ ల్యాండింగ్ కోసం భారత్ మాత్రమే కాదు ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి అపూర్వ ఘట్టం నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఈ చారిత్రక ఘట్టాన్ని స్టూడెంట్స్ లైవ్ లో చూసేలా విద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ..

Hyderabad: భాగ్యనగర శివారులోనూ మోత మోగిస్తున్న ధరలు.. ఆగస్టు 23 నుంచి మోకిల భూముల ఫేస్ 2 అన్‌లైన్ వేలం..

Hyderabad: భాగ్యనగర శివారులోనూ మోత మోగిస్తున్న ధరలు.. ఆగస్టు 23 నుంచి మోకిల భూముల ఫేస్ 2 అన్‌లైన్ వేలం..

Hyderabad: హెచ్ఎండీఏ భూముల వేలానికి విశేష స్పందన లభిస్తోంది. నగరశివారుల్లో డెవలప్ చేసిన ప్లాట్లను ఒక్కొక్కటిగా వేలం వేస్తూ వస్తోంది హెచ్ఎండీఏ. కోకాపేట్, బుద్వేల్, మోకిల, షాబాద్ ప్లాట్ల వేలంతో కోట్లాది రూపాయల ఆదాయం వచ్చి చేరింది. దీంతో అదే జోష్ తో మోకిలలో ఫేజ్-2 వేలానికి సర్కారు సిద్ధమైంది. ప్రీబిడ్డింగ్ మీటింగ్ కు బిడ్డర్లు పెద్దఎత్తున హాజరయ్యారు. నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోకిలలో ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పైనాన్షియల్ డిస్ట్రిక్ కు దగ్గర కావడం, మోకిల వైపు ఎక్కువ విల్లాలు ఉండటంతో భూములు ధరలు భారీగా..

Hyderabad: హైదరాబాద్‌లో 30 గంటల పాటు.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్.. ఇందులో మీ కాలనీ ఉందో చూసుకోండి..

Hyderabad: హైదరాబాద్‌లో 30 గంటల పాటు.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్.. ఇందులో మీ కాలనీ ఉందో చూసుకోండి..

Hyderabad News: హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై ఫేజ్ - 2 లో కలబ్ గూర్ నుంచి పటాన్ చెరు వరకు, పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు గల 1500mm డయా ఎంఎస్ పైపులైన్ కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఆర్ అండ్ బీ శాఖ బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్ వద్ద నూతనంగా నిర్మిస్తోన్న ఫ్లై ఓవర్ పనులకు ఆటంకం లేకుండా ఈ జంక్షన్ పనులు చేపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 గంటలపాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఆగస్టు 19 ఉదయం 6 గంటల నుంచి కుళాయి నీటికి అంతరాయం ఏర్పడనుంది.

TS2BHK: గ్రేటర్ వాసులకు గుడ్ న్యూస్.. మరో వారంలో తొలి విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ..

TS2BHK: గ్రేటర్ వాసులకు గుడ్ న్యూస్.. మరో వారంలో తొలి విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ..

తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసిలో లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తుందని, ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందని  పురపాలక శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. ఇందులో సుమారు 4500 కు పైగా ఇండ్లను ఇన్ సిట్యూ లబ్ధిదారులకు అందించామని  తెలిపారు.  నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సూమారు 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందిస్తామని ఈ సందర్భంగా..

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో తీరనున్న ట్రాపిక్ సమస్య.. అరగంట జర్నీ 5 నిమిషాల్లోనే..!

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో తీరనున్న ట్రాపిక్ సమస్య.. అరగంట జర్నీ 5 నిమిషాల్లోనే..!

Hyderabad News: నగరంలో ట్రాఫిక్ నిత్య నరకం. గూగుల్ మ్యాప్‌లో ఏ రూట్ చెక్ చేసినా రెడ్ మార్క్ కనిపించేంత రద్దీ రోడ్లు హైదరాబాద్‌ వి. అలాంటి ట్రాఫిక్ పద్మవ్యూహానికి చెక్ పెట్టేలా ఫ్లై ఓవర్ల నిర్మాణంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద 30 వేల కోట్ల రూపాయలతో పలు పై వంతెనలు, అండర్ పాస్ లు నిర్మించింది. ఇప్పటివరకు 32 ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా.. 33వ ప్రాజెక్టుగా ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నగరవాసులకు అందుబాటులోకి వస్తోంది. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్ల దూరంలో 5 జంక్షన్లతో..

Solar Roof Cycle Track: లేట్‌గా అయినా లేటెస్ట్‌గా సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్.. ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా..

Solar Roof Cycle Track: లేట్‌గా అయినా లేటెస్ట్‌గా సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్.. ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా..

Hyderabad News: హైదరాబాద్ నగరంలో వాహనాలతో నిండిన నిత్య రద్దీ రోడ్లపై సైకిల్ సవారీ ఓ సవాలు. ఫిట్ నెస్, పర్యావరణహిత, యాక్టివ్ మొబిలిటీలో భాగమైన సైకిల్ రైడ్ కు యువత మొగ్గుచూపుతున్న తరుణంలో దానికి అనువైన ట్రాక్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసం ప్రభుత్వం ఓఆర్ఆర్ వెంట ఓ అద్భుతాన్నే ఆవిష్కరించింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో 23 కిలోమీటర్ల పొడవైన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐటీ కారిడార్ లో నానక్ రాంగూడ్ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ నుంచి..

Telangana: ఎన్నికలొస్తున్నాయ్.. ఓటరు జాబితాలో మీ పేరు సరి చేసుకున్నారా..? ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి

Telangana: ఎన్నికలొస్తున్నాయ్.. ఓటరు జాబితాలో మీ పేరు సరి చేసుకున్నారా..? ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. 18 ఏళ్లు దాటిన వారు ఎన్నికల గుర్తింపు కార్డు కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఓటింగ్ కార్డు ఉన్నవారిలో కొన్ని తప్పులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో చాలావరకు మార్పులు చేర్పులు చేయల్సి ఉంది. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృత కసరత్తు చేస్తోంది. ఓటరు జబితాలో నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు ప్రక్రియలో మునిగి తేలుతోంది. తప్పులు లేని ఓటర్ జాబితా తయారీ లక్ష్యంగా ఓటర్లకు పలు సూచనలు చేస్తోంది. తప్పులు లేని ఓటరు జాబితా ఉండాలనే లక్ష్యంతో హైదరాబాద్ జిల్లాలోని ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోగలరని అధికారులు సూచిస్తున్నారు.

Telangana: కోకాపేట్ తరహా లాంటి బుద్వేల్ భూముల వేలంపై హైకోర్టులో పిల్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

Telangana: కోకాపేట్ తరహా లాంటి బుద్వేల్ భూముల వేలంపై హైకోర్టులో పిల్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

రాజేంద్ర నగర్ లోని బుద్వేల్‎లో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 100 ఎకరాల్లో 14 భారీ ప్లాట్లను హెచ్ఎండిఏ అభివృద్ధి చేసింది. ఎకరం భూమి కనీస నిర్దేశిత ధర 20 కోట్లుగా నిర్ణయించింది. ఈ లెక్కన 100 ఏకరాలకు 2000 కోట్లు అవుతుంది. అవి రెట్టింపు ధరలు పలికినా.. 4వేల కోట్ల రూపాయల భారీ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. కోకపేట తరహాలో అప్ సెట్ ప్రైస్ కంటే మూడింతలు ధర పలికితే.., ఆదాయం 5 వేల కోట్లకు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

Telangana: టెట్ సరే.. మరి టీఆర్‌టీ నోటిఫికేషన్ ఎప్పుడో..! టీచర్ అభ్యర్ధుల్లో ఆందోళన..!

Telangana: టెట్ సరే.. మరి టీఆర్‌టీ నోటిఫికేషన్ ఎప్పుడో..! టీచర్ అభ్యర్ధుల్లో ఆందోళన..!

Telangana: ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలకమైన విద్యాశాఖలో అయితే టీచర్ల ఖాళీలు కూడా కోకొల్లలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. దీంతో ఎన్నికల ముందు టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (TRT) నోటిఫికేషన్ వస్తుందని అంతా ఆశగా ఎదురు చూశారు. కానీ ఇటీవల కెబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో అంతా అవాక్కాయ్యారు. గతేడాది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)ని నిర్వహించిన ప్రభుత్వం అందులోనే..

E-auction HMDA: భూముల వేలం- సర్కారుకు కాసుల వర్షం సరే.. మరి సామాన్యుడికి అందేనా..?

E-auction HMDA: భూముల వేలం- సర్కారుకు కాసుల వర్షం సరే.. మరి సామాన్యుడికి అందేనా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో లేఅవుట్లను డెవలప్ చేసి హెచ్ఎండిఏ వరుసగా వాటి అమ్మకాన్నే చేపట్టింది. కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లో ఏకంగా ఎకరం 100 కోట్ల రూపాయలు ధర పలకగా... తాజాగా మోకిలా వద్ద అమ్మకానికి పెట్టిన భూముల్లో ఒక గజం ధర 1,05,000 పలికింది. 15,800 గజాల స్థలానికి మొత్తం 40 కోట్ల రూపాయలు అప్సెట్ ప్రైస్ గా హెచ్ఎండిఏ నిర్ణయిస్తే 121 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది.

ABVP: తెలంగాణ విద్యారంగ సమస్యలపై శంఖారావం పూరించిన ఎబీవీపీ.. భారీ బహిరంగ సభ ఏర్పాటు

ABVP: తెలంగాణ విద్యారంగ సమస్యలపై శంఖారావం పూరించిన ఎబీవీపీ.. భారీ బహిరంగ సభ ఏర్పాటు

Hyderabad News: తెలంగాణలో విద్యారంగ సమస్యలపై అఖిలభారత విద్యార్థి పరిషత్ నేతలు, విద్యార్థులు కదం తొక్కారు. దగాపడ్డా తెలంగాణ విద్యార్థి మార్పు కోసం మరో ఉద్యమం అంటూ పరేడ్ గ్రౌండ్‎లో కదనభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కేసీఆర్ సర్కార్‎ను గద్దె దించడమే లక్ష్యంగా ఏబీవీపీ పని చేస్తుందని.. విద్యార్థుల సమస్యలపై పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని ఏబీవీపీ జాతీయ, రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు.