P Kranthi Prasanna

P Kranthi Prasanna

Correspondent - TV9 Telugu

prasanna.pedapudi@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ఐదేళ్ళ అనుభవం ఉంది.. ఎన్టీవీలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభించాను. 2018 నుంచి 2022 వరకు ఎన్టీవీ లో పని చేశాను. ప్రస్తుతం టీవీ9 ఛానల్‌లో విజయవాడ నుంచి క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్రర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Follow On:
Varalakshmi Vratam: రేపు వరలక్ష్మీ వ్రతం.. ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. లక్ష్మీదేవిగా దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ..

Varalakshmi Vratam: రేపు వరలక్ష్మీ వ్రతం.. ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. లక్ష్మీదేవిగా దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ..

వరలక్ష్మి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దరిద్రం పోయి అమ్మవారి కృప కటాక్షం పొందుతారని భక్తుల నమ్మకం. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారు చతుర్భుజములు కలిగి ఉంటుంది. రెండు చేతులతో రెండు తామర పువ్వులతో పాటు అభయహస్తములు కలిగి ఉంటుంది. అమ్మవారు కూర్చున్న పీఠం వద్దే అక్షయపాత్ర కలశం ఉంటుంది.

Vijayawada: విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం.. 400లకు పైగా వాహనాలు దగ్ధం..

Vijayawada: విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం.. 400లకు పైగా వాహనాలు దగ్ధం..

Vijayawada News: విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది...ఏలూరు రోడ్ లోని స్టెల్లా కాలేజ్ సమీపంలో ఉన్న టీవీఎస్ షో రూమ్ అగ్నికి ఆహుతైంది...400లకు పైగా టూ వీలర్స్ అగ్ని ప్రమాదంలో దగ్ధం అయ్యాయి. ఏలూరు రోడ్ లోని స్టెల్లా కాలేజ్ సమీపంలో ఉన్న షో రూమ్ లో తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాద సమయంలో దాదాపు 650 కు పైగా ఎలెక్ట్రిల్ ,పెట్రోల్ వాహనాలు షో రూమ్ లో ఉన్నట్లు యాజమాన్యం చెబుతోంది.

Aadhaar Biometric: మీ ఆధార్‌ బయోమెట్రిక్ భద్రమేనా.? లేదంటే మీ బ్యాంక్‌ అకౌంట్ ఖాళీ అవుతుంది సుమీ

Aadhaar Biometric: మీ ఆధార్‌ బయోమెట్రిక్ భద్రమేనా.? లేదంటే మీ బ్యాంక్‌ అకౌంట్ ఖాళీ అవుతుంది సుమీ

ఏపీ వ్యాప్తంగా గత కొద్దీ కాలంగా AEPS మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఖాతాదారుల ప్రేమేయం లేకుండానే బ్యాంకుల్లో సొమ్ము లూఠీ అవుతుంది. మొన్నటి వరకు ఓటీపీ చెప్తేనో, ఫోన్ కి ఏదైనా మెస్సేజ్ రావటం,అనుకోకుండా ఎవో లింక్స్ క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడటం లాంటివి ఇప్పటి వరకు జరిగిన మోసాలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎలాంటి ఓటీపీ చెప్పనవసరం లేదు ఏ లింక్ క్లిక్ చేయనవసరం లేదు అసలు ఖాతాదారుల ప్రేమయమే లేకుండా వారి సొమ్ము మాయం చేసేస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్ క్లోనింగ్ తో గత..

Indrakeeladri: ఈ నెల 30 నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు.. 3 రోజుల పాటు జరిగే ప్రత్యేక్ష, పరోక్ష సేవలన్నీ రద్దు..

Indrakeeladri: ఈ నెల 30 నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు.. 3 రోజుల పాటు జరిగే ప్రత్యేక్ష, పరోక్ష సేవలన్నీ రద్దు..

మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఈ పవిత్రోత్సము జరగనున్నాయి. ఈ నెలాఖరున 30 నా ప్రారంభం అయ్యి సెప్టెంబర్ 1వ తేదీన ముగుస్తాయి. 29 వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఉదక శాంతితో ఉత్సవాలు ప్రారంభం అయ్యి 30 వ తేది తెల్లవారుజామున 3 గంటలకు దుర్గమ్మకు సుప్రభాత సేవ, అనంతరం స్నాపనభిషేకం, నిత్యా అలంకరణ, పవిత్రాల ధారణ జరుగుతుంది

Cyber Crime: కొత్త రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఇక అలాంటి యాప్‌లే లక్ష్యంగా మోసం..

Cyber Crime: కొత్త రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఇక అలాంటి యాప్‌లే లక్ష్యంగా మోసం..

ఒకప్పుడు రకరకాల పిచ్చి పిచ్చి యాప్స్‎తో లోన్స్ అంటూ సామాన్యులను ట్రాప్ చేసి వేధింపులకు గురి చేసిన లోన్ యాప్ సైబర్ నేరగాళ్ళు ఇప్పడూ రూట్ మార్చారు. రెగ్యులర్‎గా గుర్తింపు లేని యాప్స్ పై పబ్లిక్ కు ఈ మధ్యకాలంలో అవగాహనా పెరగటంతో సైబర్ నేరగాళ్ళు ఏకంగా గుర్తింపు ఉన్న యాప్స్ టార్గెట్‎గా మళ్లీ కొత్తరకం దందా షురు చేశారు. మధ్యతరగతి సామాన్య ప్రజల ఆర్థిక అవసరాలే టార్గెట్‎గా లోన్ యాప్స్ పేరుతొ కొద్ది కాలంగా ఎంతో మందిని సైబర్ నేరగాళ్లు బలితీసుకున్నారు.

Andhra Pradesh: ప్రియుడి చేతిలో ఘోరంగా మోసపోయిన మరో ప్రియుడు.. బెడవాడలో ఇప్పుడిదే హాట్ టాపిక్..

Andhra Pradesh: ప్రియుడి చేతిలో ఘోరంగా మోసపోయిన మరో ప్రియుడు.. బెడవాడలో ఇప్పుడిదే హాట్ టాపిక్..

ఆ ఇద్దరూ మగాళ్లే.. అందులోనూ ఉన్నత చదువులు చదువుకున్నవారే.. విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లు కూడా.. కానీ, వీరి వ్యవహారం మాత్రం చాలా విచిత్రమైంది. వీరిద్దరి కేసు ఇప్పుడు బెజవాడలో హాట్ టాపిక్‌గా మారింది. అవును, బెజవాడలో ఇద్దరు మగ టీచర్ల మద్య ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టింది. ప్రేమికుడి కోసం జెండర్ ట్రాన్స్‌ఫామ్ చేసుకుంటే.. ఇప్పుడు నువ్వొద్దు, నీతో పెళ్లి వద్దు అంటూ వదిలేశాడు ఆ ప్రేమికుడు. దాంతో వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ వింత ప్రేమ సమస్యను..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అలెర్ట్.. భూమిపై నేరుగా పడుతున్న సూర్యకిరణాలు.. ఎందుకంటే?

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అలెర్ట్.. భూమిపై నేరుగా పడుతున్న సూర్యకిరణాలు.. ఎందుకంటే?

ఏపీ వ్యాప్తంగా గత పది రోజులుగా ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే మూడు నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. అవి మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. అంతే కాకుండా దీనికి ఉక్కపోత కూడ తోడవనుంది. దీనికి ప్రధాన కారణం వాతావరణంలోని ఏర్పడ్డ మార్పులే అంటున్నారు..

Machilipatnam: డాక్టర్ రాధ హత్యకేసులో ట్విస్ట్.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన పోలీసులు

Machilipatnam: డాక్టర్ రాధ హత్యకేసులో ట్విస్ట్.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన పోలీసులు

Machilipatnam: దాదాపు 20 రోజులకు పైగా జరిగిన విచారణలో పోలీసులే షాక్ కు గురయ్యేలా సంచలన విషయాలు బయటపడ్డాయి. గత నెల 25న మచిలీపట్నంలో సంచలనం రేపిన డాక్టర్ మాచర్ల రాధ హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత దొరక కుండా ఉండేందుకు ప్లాన్ ప్రకారం ఆమె చుట్టూ కారం పొడి చల్లినట్టుగా గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారం తీసుకుని అదే ఆస్పత్రిలో రహస్య ప్రదేశంలో దాచిపెట్టారు. సాయంత్రం వరకు ఏమి తెలియనట్లుగా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తూ డ్రామా పూర్తి చేశారు. సాయంత్రం హత్య జరిగినట్లు సృష్టించాడని..

Andhra Pradesh: డబ్బు, బంగారం కోసం స్నేహితుడ్ని హత్య చేసిన భార్య,భర్తలు.. ఒక రోజు మొత్తం శవంతోనే..

Andhra Pradesh: డబ్బు, బంగారం కోసం స్నేహితుడ్ని హత్య చేసిన భార్య,భర్తలు.. ఒక రోజు మొత్తం శవంతోనే..

డబ్బు,బంగారం కోసం తోటి స్నేహితుడ్ని భార్యతో కలిసి హత్య చేసి బాడీ దొరక్కుండా మాయం చేసారు. మొదట మిస్సింగ్ కేస్ అనుకున్న పోలీసులకు విచారణ చేస్తున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫుల్ గా మద్యం పోసి కరెంట్ వైర్ తో హత్య చేసి మృతదేహాన్ని లేకుండా చేశారు. కృష్ణ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోసుకుంది.

Vijayawada: దిగొచ్చిన టమోటా.. సగానికి తగ్గిన కూరగాయ ధరలు.. ఇకనైనా సబ్సిడీ కష్టాలు తీరనున్నాయా..?

Vijayawada: దిగొచ్చిన టమోటా.. సగానికి తగ్గిన కూరగాయ ధరలు.. ఇకనైనా సబ్సిడీ కష్టాలు తీరనున్నాయా..?

Vijayawada: డబుల్ సెంచరీ దిశగా పరిగెడుతున్న టమోటో ధరలకు బ్రేక్ పడింది.. గత పది రోజులుగా భారీగా పెరుగుతూ రైతు మార్కెట్‌లోనే 150 రూపాయలకు చేరిన టమోటో ధరలు కాస్త ఇప్పుడూ ఏకంగా 70 రూపాయలు తగ్గాయి. అంటే సగానికి సగం ధర తగ్గినట్లే.. ఇక వచ్చే వారం రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గనున్నట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. రైతు మార్కెట్లలోనే నిన్నటి వరకు కేజీ 150 ఉంటే ఇక రిటైల్ మార్కెట్ లో ఖ్వాలిటీ బట్టి 200 కు పైనే అమ్మేసుకున్నారు...కొన్ని రోజులైతే చాల చోట్లో టమోటోలు అసలు కనుమరుగైపోయాయి...సబ్సిడీ టమోటాలు కోసం జనాలు..

Vijayawada: హత్యలా..? ఆత్మహత్యలా..? ఇంకా వీడని ఆ మూడు మరణాల మిస్టరీ..! వివరాలివే..

Vijayawada: హత్యలా..? ఆత్మహత్యలా..? ఇంకా వీడని ఆ మూడు మరణాల మిస్టరీ..! వివరాలివే..

Krishna District: కృష్టా జిల్లాలో ఇటీవల జరిగిన మరణాలకు కారణం హత్యా, లేదా ఆత్మహత్యా అనేది తేల్చలేక తలలు పట్టుకుంటున్నారు అధికారులు. పెనమలూరు నియోజకవర్గంలో అవనిగడ్డ-విజయవాడ రైవస్ కాలువలో కారుతో సహా గల్లంతైన రత్న భాస్కర్ కేస్ ఇంకా మిస్టరీగానే ఉంది. హత్య అనేలా అనుమానాలు తప్పా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా కేస్‌లో ఎలాంటి పురోగతి..

Andhra Pradesh: యువతి వేధింపులు.. ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు యువకులు.. అసలేం జరిగిందంటే..

Andhra Pradesh: యువతి వేధింపులు.. ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు యువకులు.. అసలేం జరిగిందంటే..

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విస్సన్నపేటకు చెందిన మనోహర్‌కు ఫేస్ బుక్ ద్వారా మరో గ్రామానికి చెందిన ప్రియాంక అనే అమ్మాయి పరిచయం అయ్యింది. అయితే, ఏమైందో ఏమో గానీ ఏడాది కాలంగా ఆమెను దూరం పెట్టాడు మనోహర్‌. దాంతో అతనితో యువతి గొడవపడటం ప్రారంభించింది. ఇద్దరి మధ్య పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా అయ్యింది. అప్పటి పంచాయతీలో అయితే పెళ్ళి చేసుకోవాలని, లేదంటే..