Noor Mohammed Shaik

Noor Mohammed Shaik

Senior Correspondent - TV9 Telugu

noormohammed.shaik@tv9.com

సమస్యల చిట్టాను బయటకు లాగే వేటగాడిగా నా జర్నలిజం మొదలైంది.2007లో మీడియా రంగంలోకి అడుగుపెట్టాను. హైదరాబాద్ పాతబస్తీ రిపోర్టర్ గా పని చేస్తూనే AajTak/Ndtv వంటి జాతీయ మీడియాలో ప్రతినిధి గా పనిచేస్తూ సంచలనాత్మకమైన స్టోరీలను అందించాను. హైదరాబాద్ లో జరిగిన…బాంబ్ బ్లాస్ట్ అరబ్ షేక్ మ్యారేజ్-చైల్డ్ మ్యారేజ్-చైల్డ్ లేబర్- టెర్రరిజం -వంటి సంచలన కథనాలను అందించి పదోన్నతి పొందాను.ఏఐఎంఐఎం పార్టీ బీట్ రిపోర్టింగ్ చేస్తూ పొలిటికల్ స్టోరీలను అందిస్తూ టీవీ9 తెలుగులో వివిధ హోదాల్లో రిపోర్టర్‌గా పని చేశాను. 2016లో టీవీ9 నెట్‌వర్క్ కరస్పాండెంట్‌‌గా ప్రమోట్ అయ్యాను.టీవీ9 తెలుగుతోపాటు టీవీ9 గ్రూప్ ఛానల్స్‌లో దక్షిణ రాష్ట్రాల నుంచి సీనియర్ కరస్పాండెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Follow On:
Hyderabad: వీరంగం సృష్టించిన మందుబాబులు.. మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు..

Hyderabad: వీరంగం సృష్టించిన మందుబాబులు.. మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు..

మద్యం మత్తులో ఐదుగురు యువకుల వీరంగం సృష్టించారు. మైలార్ దేవరపల్లి ప్రాంతంలో కారులో మద్యం సేవిస్తూ డ్రైవింగ్ చేస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి తాగిన మైకంలో యువకులు వేగం అదుపు చేయలేక డివైడర్ను ఢీకొట్టారు. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు ప్రమాదానికి గురై తీవ్రగాయాలు పాలయ్యారు. అక్కడ వారిని గమనించిన స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

Hyderabad: తుపాకీ మిస్‌ఫైర్.. ? హెడ్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ మృతి

Hyderabad: తుపాకీ మిస్‌ఫైర్.. ? హెడ్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ మృతి

చాలా యాక్టివ్ పనిచేసే శ్రీకాంత్.. తుపాకీ మిస్ ఫైర్ అయి చనిపోయాడా..? లేదా తానే ఆత్మహత్య చేసుకున్నాడా అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అతడి మృతిపై కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చారు. తమతో ఎంతో కలిసిపోయి.. సరదాగా ఉండే వ్యక్తిని ఇప్పుడు విగత జీవిగా చూడలేక పోతున్నాం అని హుస్సేనీ ఆలం పోలీసులు బోరుమన్నారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Hyderabad: పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి మహమూద్‌ అలీ సమీక్ష.. రౌడీలు, సోషల్ మీడియాపై నిఘా పెట్టాలంటూ..

Hyderabad: పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి మహమూద్‌ అలీ సమీక్ష.. రౌడీలు, సోషల్ మీడియాపై నిఘా పెట్టాలంటూ..

Hyderabad: సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని, రౌడీషీటర్లపై ఓ కన్నేసి ఉంచాలని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ పోలీస్ అధికారులను ఆదేశించారు. తెలంగాన నూతన సచివాలయంలో మంగళవారం పోలీసు శాఖపై  సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంశాఖ కార్యదర్శి జితేందర్‌, డీజీపీ అంజనీ కుమార్‌, సీపీలు ఆనంద్‌, చౌహాన్‌, స్టీఫెన్‌ రవీంద్రలతో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో నకిలీ, రెచ్చగొట్టే సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

Rangareddy: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్.. పరారీలో మరొకరు.. తమిళనాడు నుంచి వచ్చి మరీ..

Rangareddy: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్.. పరారీలో మరొకరు.. తమిళనాడు నుంచి వచ్చి మరీ..

Rangareddy District: గత ఏప్రిల్​ నెల నుంచి రాత్రివేళల్లో మహేశ్వరం, పహాడిషరీఫ్​, కందుకూరు పోలీస్​స్టేషన్​ల పరిధిల్లో పార్కింగ్​ చేసిన ద్వి,త్రి చక్ర వాహనాలు మాయమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న కేసులు పెరగడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. ఈ గస్తీలో భాగంగానే మంగళవారం ఉదయం తుక్కుగూడలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదే సమయానికి అటుగా బైక్​పై వస్తున్న ముగ్గురు యువకులు పోలీసులను చూసి అనుమానస్పదంగా వ్యవహరించసాగారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని..

Hyderabad: రాజకీయాల వైపు చూస్తున్న పాతబస్తీ రౌడీలు.. పార్టీ టికెట్ల కోసం ఆరాటం

Hyderabad: రాజకీయాల వైపు చూస్తున్న పాతబస్తీ రౌడీలు.. పార్టీ టికెట్ల కోసం ఆరాటం

ఎప్పుడూ కొట్టుకోవడం.. చంపుకోవడమేనా.. బోరు కొడుతోంది గురూ అంటున్నారు రౌడీషీటర్లు. మనమూ రాజకీయాల్లోకి వచ్చి ఆ దర్జాను అనుభవిద్దామంటున్నారు. ఇంతకు ఆ రౌడీషీటర్లు ఎవరు? రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే. వాస్తవానికి పాతబస్తీ అంటేనే కొట్లాటలు, గొడవలు.. చంపుకోవడాలు.. గ్యాంగువార్లు గుర్తుకువస్తాయి. అంతేనా.. ఒక్కోసారి అంతకుమించిన అఘాయిత్యాలు సైతం కళ్లముందు కదలాడుతాయి.

ముస్లిం ఫంక్షన్‌ అంటే రొయ్య వంటకం ఉండాల్సిందే.. తినొద్దంటూ ఫత్వా జారీ చేసిన డీమ్డ్‌ వర్సిటీ.. అయోమయంలో ప్రజలు..

ముస్లిం ఫంక్షన్‌ అంటే రొయ్య వంటకం ఉండాల్సిందే.. తినొద్దంటూ ఫత్వా జారీ చేసిన డీమ్డ్‌ వర్సిటీ.. అయోమయంలో ప్రజలు..

Hyderabad: అసలు రొయ్యల వాడకంపై వర్సిటీ ఫత్వా వెనుక కారణమేంటి? ఎందుకు నిషేధించింది? అవును, ఈ ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. పాతబస్తీకి చెందిన ఓ ఇస్లామిక్ సంస్థ ముస్లింలకు రొయ్యల వినియోగంపై అనుమతి నిరాకరిచండం చర్చనీయాంశంగా మారింది. రొయ్యలు అనేవి చేపజాతికి చెందినవి కాదంటోంది ఆ సంస్థ. శతాబ్దంన్నర చరిత్ర కలిగిన ఇస్లామిక్‌ సంస్థ సైతం ముస్లింలు రొయ్యలు తినడం సరికాదంటూ ఫత్వా జారీచేయడంపై భిన్నాభిప్రాయాలు..

Hyderabad: బీజేపీ నేత శరణ్ చౌదరి అదృశ్యం.. ఆ నలుగురే కారణమా..?

Hyderabad: బీజేపీ నేత శరణ్ చౌదరి అదృశ్యం.. ఆ నలుగురే కారణమా..?

Hyderabad: హైదరాబాద్‌లో బీజేపీ నేత మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ నేత కారులో ఎక్కగా, ఆయనతో పాటు గుర్తు తెలియని ఓ నలుగురు వ్యక్తులు ఎక్కారంట. అప్పుడే స్విచ్ ఆఫ్ అయిన ఆయన ఫోన్, ఇప్పటికీ ఆన్ కాకపోవడంతో సదరు నేత కుటుంబం సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: అర్థరాత్రి హోం మంత్రికి ఫోన్‌ చేసిన పాతబస్తీ యువకులు.. ఉన్నత స్థాయి సమావేశానికి ఆదేశించిన..

Hyderabad: అర్థరాత్రి హోం మంత్రికి ఫోన్‌ చేసిన పాతబస్తీ యువకులు.. ఉన్నత స్థాయి సమావేశానికి ఆదేశించిన..

హత్య జరుగుతున్న వాటిల్లో ఎక్కువగా రౌడీషీటర్ల పాత్ర ఉంటోంది. గతంలో రౌడీషీటర్లపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టేవారు, వారి రోజు వారీ కార్యకలాపాలను పరిశీలించేవారు. వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్‌కు పలిపించి కౌన్సెలింగ్ ఇచ్చే వారు, వినకుండా ప్రవర్తించే వారిపై పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించేవారు. కాని గత కొంత కాలం నుంచి నగర పోలీసులు రౌడీషీటర్లపై నిఘా తగ్గించడంతో మళ్లీ రెచ్చిపోతున్నారు. తిరిగి నేరాలు పాల్పడుతున్నారు. గతంలో తమతో గొడవలు...

Hyderabad: పాతబస్తిలో తప్పిన ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా పక్కకు ఒరిగిన భవనం

Hyderabad: పాతబస్తిలో తప్పిన ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా పక్కకు ఒరిగిన భవనం

హైదరాబాద్ పాతబస్తీలో ఘోర ప్రమాదం తప్పింది. బహదూర్‌పురాలో ఒక్కసారిగా భవనం పక్కకు ఒరిగింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే పాతబస్తీ బహదూర్పురా పోలీస్ స్టేషన్ సమీపంలోని బహదూర్పురా హోసింగ్ బోర్డ్ కాలనీలో ఓ 4 అంతస్తు భవనం నిర్మాణంలో ఉంది. అయితే అది ఒక్కసారిగా పక్కకు ఒరగండో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఆ ఏరియా కార్పొరేటర్ హుస్సేని పాషా ఘటన స్థలానికి చేరుకున్నారు. చుట్టు ప్రక్కల వారిని ఖాళీ చేయించారు.

Watch Video: వీడు మాములు దొంగ కాదు బాబోయ్‌.. బైక్‌ సైడ్‌ లాక్‌ వేసినా ఎలా బ్రేక్‌ చేశాడో చూడండి..

Watch Video: వీడు మాములు దొంగ కాదు బాబోయ్‌.. బైక్‌ సైడ్‌ లాక్‌ వేసినా ఎలా బ్రేక్‌ చేశాడో చూడండి..

హైదరాబాద్ నగరంలో రోజురోజుకు దొంగలు మితిమీరి రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లలోనే కాదు.. లాక్‌ చేసి పార్క్‌ చేసిన వాహనాలను కూడా వదలడం లేదు. తాజాగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఇంటి ముందు బైక్ పార్క చేశాడు. అంతే ఆ బైక్ పై దొంగ కన్ను పడింది. చాలా చాకచక్యంగా బైక్ హ్యాండిల్ విరగొట్టి ఎత్తుకెళ్లాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కొంత మంది దొంగలు జల్సాల కోసం బైక్ల చోరీలకు పాల్పడుతున్నారని... వాటిని ఇతర జిల్లాలలో అమ్మకాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు...

Hyderabad: మహిళను తాకరాని చోట తాకుతూ యువకుడి పైశాచికం.. సీసీటీవీలో రికార్డైన దృశ్యం

Hyderabad: మహిళను తాకరాని చోట తాకుతూ యువకుడి పైశాచికం.. సీసీటీవీలో రికార్డైన దృశ్యం

వివరాల్లోకి వెళితే.. కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా వెళ్తున్న మహిళ వెంటపడి బలవంతంగా తాకుతూ ఈవ్ టీజింగ్ కి పాల్పడిన యువకుడికి కోర్టు 16 రోజుల జైలు శిక్ష విధించింది. హాఫిజ్ బాబా నగర్ కు చెందిన ఓ మహిళ ఈ నెల 11వ తేదీన ఉదయం కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు ఒంటరిగా వెళ్తుండగా.. ఆమెను మహమ్మద్ ఇర్ఫాన్ అలీ అనే యువకుడు వెంబడించాడు. గత కొంతకాలంగా ఆమెను తన వశం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న మహమ్మద్ ఇర్ఫాన్ అలీ..

Hyderabad: చరిత్రలో తొలిసారి ఆ నిర్ణయం తీసుకున్న ఓల్డ్‌ సిటీ పోలీసులు.. హర్షం వ్యక్తం చేస్తున్న భాషాభిమానులు

Hyderabad: చరిత్రలో తొలిసారి ఆ నిర్ణయం తీసుకున్న ఓల్డ్‌ సిటీ పోలీసులు.. హర్షం వ్యక్తం చేస్తున్న భాషాభిమానులు

అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరుగుతున్న నష్టంపై సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో ఉర్దూ భాష మరోసారి కాస్త వెలుగులోకి వచ్చింది. 1969నాటి తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన వరకు సాగిన పోరులో ముస్లింల భావజాలానికి ప్రాధాన్యం పెరిగింది. 2014లో రాష్ట్ర సాధన తర్వాత ఉర్దూ భాష సౌందర్యం, ముస్లింలకు పెద్దపటీ వేసిన కేసీఆర్‌.. ఉర్దూ భాషను రెండో అధికారిక భాషగా మార్చడంతో ఉర్దూ ప్రాభవం మరింత పెరిగింది...