S Navya Chaitanya

S Navya Chaitanya

Correspondent - TV9 Telugu

navya.sathrasi@tv9.com
Cow Dung Rakhis: పవిత్రమైన అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీక రాఖీ పండగ.. మార్కెట్‌లో గోమయ రాఖీలు

Cow Dung Rakhis: పవిత్రమైన అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీక రాఖీ పండగ.. మార్కెట్‌లో గోమయ రాఖీలు

రక్షాబంధన్ అంటే ఎంతో ప్రసిద్ధి సాంప్రదాయకంగా హిందూ ఆచార వేడుక. ప్రతి ఒక్క హిందు సాంప్రదాయంలో రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. రాఖి రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని రకరకాల పేర్లతో ఈ పండుగని ప్రాంతాల వారిగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ పండుగను శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అక్క తమ్ముళ్లు అన్న చెల్లెలకు మధ్య ప్రేమానురాగాలకు చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. దేశీయంగా ఎన్నో రకాల రాఖీలు మార్కెట్లల్లో కనువిందు చేస్తున్నా.. ‘గోమయం’తో వినూత్నంగా తయారు చేసిన రాఖీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Hyderabad: స్టీల్ బ్రిడ్జిను ఆనుకుని ఉన్న లేడిస్ హాస్టల్.. రెచ్చిపోతున్న పోకిరీలు.. ఇక నుంచి ఈ వేళల్లో రాకపోకలు బంద్

Hyderabad: స్టీల్ బ్రిడ్జిను ఆనుకుని ఉన్న లేడిస్ హాస్టల్.. రెచ్చిపోతున్న పోకిరీలు.. ఇక నుంచి ఈ వేళల్లో రాకపోకలు బంద్

ఇటీవలే ఇందిరా పార్క్, వీఎస్టీ ప్రాంతాలను కలుపుతూ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 450 కోట్లతో 2.6 కిలోమీటర్ల పొడవుతో స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో నగరంలో జరుగుతున్నాయి. మాజీ హోంమంత్రి నాయుని నరసింహారెడ్డి పేరు మీదుగా నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి గ్రేటర్ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ విద్యా నగర్ల మధ్య ఉన్న సంవత్సరాల కాలాల నాటి ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెడుతుంది.

How to Check Purity of Ghee: కల్తీ నెయ్యి గుర్తించడం ఎలాగో తెలుసా..? చిటికెలో కనిపెట్టేయొచ్చు..

How to Check Purity of Ghee: కల్తీ నెయ్యి గుర్తించడం ఎలాగో తెలుసా..? చిటికెలో కనిపెట్టేయొచ్చు..

ఆహార పదార్థాలు కల్తీ అనేది ఒక మాఫియాలా తయారవుతుంది. రోజు వాడుకునే నిత్యవసర వస్తువులు కూడా కల్తీ చేస్తున్నారు. దేవుడికి నెయ్యితో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకున్నాడు ఓ దుండగుడు. తాజా ఓ వ్యక్తి కల్తీ నెయ్యి తయారు చేసి పూజ సామాగ్రి దుకాణాలకు విక్రయిస్తున్నాడు. మోండామార్కెట్ మారుతి వీధిలో పంచర్ దుకాణం నడిపిస్తున్న పెరుమాళ్ నాచి ముత్తు నవీన్.. పంచర్ దుకాణంతోపాటు నెయ్యి వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఇక ఈ నెయ్యి వ్యాపారం అడ్డుపెట్టుకొని ఎందరినో మోసం చేశాడు నవీన్‌. చివరికి..

Sravana masam 2023: ఈరోజు నుండి నిజ శ్రావణమాసం ప్రారంభం.. ఈనెల 25న వరలక్ష్మీ వ్రతం..

Sravana masam 2023: ఈరోజు నుండి నిజ శ్రావణమాసం ప్రారంభం.. ఈనెల 25న వరలక్ష్మీ వ్రతం..

ప్రతి ఇంట్లో ఈ శ్రావణమాసంలో ప్రత్యేక పూజలతో పాటు అమ్మవారి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక ఆలయాల్లో కూడా భక్తులు తాకిడి ఉంటుంది. ప్రతి ఏటా శ్రావణమాసంలో కొత్తగా పెళ్లయిన దంపతులకు నిండు నూరేళ్లు సౌభాగ్యం ఉండాలని ఐదేళ్లపాటు శ్రావణమాసంలో వచ్చే ప్రతీ మంగళవారాల్లో వ్రతాలు చేస్తుంటారు. అంతేకాదు రాష్ట్రాల్లో మహిళలు ఎంతో భక్తితో ఇంటింటా వ్రతాలు, పూజలు కూడా ఆచరిస్తుంటారు. శ్రావణమాసంలో ఎన్నో పండుగలు జరుపుకుంటారు. రక్షాబంధన్..

Breast Milk: అందుకే తల్లిపాలు ఇవ్వాల్సిందే.. మెదడు ఎదుగుదలకు తోడ్పడే మేయో-ఇనాసిటోల్ గుర్తింపు

Breast Milk: అందుకే తల్లిపాలు ఇవ్వాల్సిందే.. మెదడు ఎదుగుదలకు తోడ్పడే మేయో-ఇనాసిటోల్ గుర్తింపు

తల్లిపాలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్క బిడ్డకు ఆరు నెలలు వచ్చేవరకు తల్లిపాలు కచ్చితంగా అవసరం. ఈ ఆరు నెలలు తల్లిపాలు తప్ప మరొకటి ఇవ్వద్దని చెప్తుంటారు నిపుణులు. తల్లిపాల గొప్పతనం గురించి పరిశోధనలో మరో గొప్ప సంగతి బయటపడింది. తల్లిపాలలో మేయో-ఇనాసిటోల్ అనే చక్కెర పుష్కలంగా ఉంటుంది. ఇది నవజాత శిశువుల మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని టిప్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు..

Dr Reddy’s Foundation: సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

Dr Reddy’s Foundation: సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

ఐటిఐ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ డిప్లొమా చేసినవారికి గుడ్ న్యూస్..! డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోలార్ ప్యానల్ ఇన్‌స్టాలేషన్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే దీనికి ఐటిఐ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 18 నుండి 28 ఏళ్ల వయసు కలిగి ఉన్న ఈ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ తీసుకునేందుకు అర్హులని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వెల్లడించింది. సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ శిక్షణ మూడు..

Zero Shadow Day: నేడు జీరో షాడో డే..హైదరాబాద్‌లో సరిగ్గా ఈ టైంకి మీ నీడ కనిపించదోచ్‌..!

Zero Shadow Day: నేడు జీరో షాడో డే..హైదరాబాద్‌లో సరిగ్గా ఈ టైంకి మీ నీడ కనిపించదోచ్‌..!

నగరంలో ఈ రోజు అరుదైన 'జీరోషాడో' ఆవిష్కృతం కాబోతోంది. సరిగ్గా ఈ రోజు మధ్యాహ్నం 12.23 నిముషాలకు మన నీడ కనబడకుండా పోతుంది. సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిటారుగా ఉంచిన వస్తువుల మీద నీడ కనిపించకుండా పోవడాన్ని జీరో షాడో అంటారు. ఇలా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుందట. ఎందుకిలా జరుగుతుందంటే.. భూమి సూర్యుని చుట్టూ భ్రమణం చేసే క్రమంలో సూర్య కిరణాలు..

మీరు బ్యూటీషియన్లుగా పని చేస్తున్నారా.? అయితే మీకు మూడినట్టే..! అదేంటంటే.?

మీరు బ్యూటీషియన్లుగా పని చేస్తున్నారా.? అయితే మీకు మూడినట్టే..! అదేంటంటే.?

ఎంతోమంది మహిళలకు కాస్మటాలజీ చదవడం, బ్యూటీషియన్లుగా కెరీర్ ప్రారంభించాలనుకోవడంపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ..

Telangana Weather: తెలంగాణకు రెడ్ అలెర్ట్.. 3 రోజులు అత్యంత భారీ వర్షాలు

Telangana Weather: తెలంగాణకు రెడ్ అలెర్ట్.. 3 రోజులు అత్యంత భారీ వర్షాలు

మీరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్నారా..? అయితే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు తెలంగాణలో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Food Irradiation: భారత్‌లోనే తొలిసారిగా.. ధరల హెచ్చుతగ్గుల నివారణకు ఇరేడియేషన్ పద్ధతి..

Food Irradiation: భారత్‌లోనే తొలిసారిగా.. ధరల హెచ్చుతగ్గుల నివారణకు ఇరేడియేషన్ పద్ధతి..

కూరగాయలు, పప్పుదినుసులు, ఇలా నిత్యవసర వస్తువుల ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాట ధరలు ఠారెత్తిస్తున్నాయి. గతంలో ఉల్లిపాయల పరిస్థితి కూడా..

TS RTC: పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. బుకింగ్ ప్రారంభం.. పూర్తి వివరాలు మీకోసం

TS RTC: పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. బుకింగ్ ప్రారంభం.. పూర్తి వివరాలు మీకోసం

ఈసారి అరుణాచలం గిరిప్రదక్షిణకు సౌకర్యాన్ని  టిఎస్ఆర్టిసి భక్తులకు మరింత సులభతరం చేసింది. అరుణాచలేస్వరుడి దర్శనం ఏర్పాట్లను పూర్తి చేసింది. అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షణకు టీఎస్ఆర్టిసి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఎంజీబీఎస్ నుంచి సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరనున్నాయి.

Telangana: సాయిచంద్ కుటుంబానికి ప్రభుత్వ బాసట.. ఫోక్ సింగర్ భార్యకే ఆ పదవి బాధ్యతలు.. వివరాలివే..

Telangana: సాయిచంద్ కుటుంబానికి ప్రభుత్వ బాసట.. ఫోక్ సింగర్ భార్యకే ఆ పదవి బాధ్యతలు.. వివరాలివే..

Telangana: ఫోక్ సింగర్ సాయిచంద్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తన పాటతో తెలంగాణ ప్రజలను ఓ ఊపు ఊపిన సాయిచంద్ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా . తెలంగాణ ఉద్యమం సాకారం కావడంలో ఈయన ఎంతో సహాయకారిగా..