Vande Bharat Express: కొత్త రూపాన్ని సంతరించుకుంటున్న వందే భారత్ ఎక్స్ప్రెస్
కొత్త వందే భారత్ రైలులో 25 మార్పులు చేశారు. ఈ కుంకుమ రంగు రైలు ట్రయల్ రన్ ఇంతకు ముందు జరిగింది. ఇప్పుడు త్వరలో పరిగెడుతూ కనిపించనుంది. భవిష్యత్తులో వచ్చే వందే భారత్ రైళ్లన్నీ ఈ రంగులోనే ఉంటాయి. వందేభారత్ రైళ్లలో సీట్లు గతంలో కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. వాష్ బేసిన్ లోతు పెరిగింది. సీటు వాలు కోణం పెరిగింది. ఎగ్జిక్యూటివ్ కారు శ్రేణిలో సీటు ఎరుపు, బంగారం రంగుల్లో ఉంటుంది. టాయిలెట్లలో లైట్ 1.5కి బదులుగా 2.5 వాట్లకు..
Most Read Stories