Indian Railways: భారత రైల్వే కీలక నిర్ణయం.. ఈ 50 రైల్వే స్టేషన్లలో తక్కువ ధరలో మందులు
దీంతో రైలులో రోజూ లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వేశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కానీ చాలా సార్లు రైలులో ప్రయాణంలో ప్రయాణీకుల ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ప్రజలు మధ్య స్టేషన్లో దిగాల్సి వస్తోంది. ప్రయాణికుల ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ స్టేషన్లలో మందులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది..
Most Read Stories